Headlines

England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం

England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం


England vs India 3rd ODI: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌ ఉండగా, ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి పాలైంది. బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. కానీ చివరకు భారత్‌ పోరాడి ఓడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *