కుండీలో మల్లె మొక్క ఏడాది పొడవునా పూలు పూయాలంటే ఈ 5 రహస్యాలు పాటించండి!
ఎండ, స్థలం (Sunlight): మల్లె మొక్కకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు…
ఎండ, స్థలం (Sunlight): మల్లె మొక్కకు సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట కుండీని ఉంచాలి. ఎండ సరిగ్గా తగలకపోతే మొక్క కేవలం పొడవుగా పెరుగుతుంది కానీ మొగ్గలు రావు. కత్తిరింపులు (Pruning – The Secret Hack): మల్లె మొక్కకు పూల సీజన్ అయిపోయిన తర్వాత లేదా కొత్త చిగుర్లు రావాలనుకున్నప్పుడు కచ్చితంగా కత్తిరింపులు చేయాలి. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను తీసేయడం…
హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసి ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. డబ్బుకు కొరత ఉండదని నమ్మకం. హిందూ మతంలో తులసి మొక్క విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. అందువల్ల తులసి ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని విశ్వసిస్తారు. అలాంటి ఇంట్లో ఆర్థిక…
బరువు తగ్గడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. కానీ ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, కేవలం ఆహారం మానేసి లేదా సప్లిమెంట్స్ వాడి వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థ దెబ్బతింటుంది. బరువు తగ్గడం అంటే ఆహారం మానేయడం కాదు, సరైన ఆహారం తీసుకోవడం. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం, 7-8 గంటల నిద్ర, క్రమం తప్పకుండా 30 నిమిషాల నడక ఉంటే ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ సాధ్యమవుతుంది. వేగంగా బరువు తగ్గడం…
పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి కమర్ జావేద్ బాజ్వా తీవ్రమైన తల గాయాలతో మరణించారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మీడియా కథనాల ప్రకారం, 65 ఏళ్ల మాజీ జనరల్ కమర్ జావేద్ తన బాత్రూమ్లో జారి పడిపోయాడు. దీంతో అతన్ని కుటుంబసభ్యులు రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఈరోజు అదివారం (మార్చి 29, 2026) తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు…
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం దాదాపు నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై నిరంతరం దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ మధ్యప్రాచ్యాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా విస్తృత ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో, ఈ దేశాల మధ్య చర్చలకు తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్థాన్ ముందుకు వచ్చింది. ఇస్లామాబాద్లో రెండు రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో అమెరికాతో సహా మధ్యప్రాచ్య దేశాల అగ్రశ్రేణి దౌత్యవేత్తలు…
చేసిన పాపం ఊరికే పోదు.. ఎప్పటికైనా వెంటాడుతుంది. ఈ కలియుగంలో మాత్రం కాస్త లేటు అవ్వచ్చేమో కానీ, శిక్ష మాత్రం పక్కా అని మరో ఘటనతో రుజువు అయ్యింది. మూడేళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన ఓ కేసు.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగి సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే అతి కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది. ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు…! అందమైన…
దిన ఫలాలు (మార్చి 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు…
కొండ కోనల్లో నివసించే గిరిజనుల అత్యవసర ఆరోగ్య కష్టాలను తిర్చేందుకు అత్యధిక డ్రోన్లను అందుబాటులో తీసుకొచ్చారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాలకు సైతం ఔషధాలు బ్లడ్ శాంతలను తరలించడంతోపాటు అత్యవసర సమయంలో వైద్యసహకారం అందించేందుకు వీటిని రంగంలోకి దింపారు. ట్రయల్ రన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని.. పని కూడా ప్రారంభించాయి. వాహనాలు సిబ్బంది వెళ్లలేని పందులకు అత్యవసర సమయంలో విజయవంతంగా చేరుకునేలా వీటిని వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా గంటన్నర పట్టే సమయాన్ని ఈ డ్రోన్లు కేవలం అరగంటలోనే…
దేశంలో బంగారానికి ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా జ్యూవెలరీ వ్యాపారం లాభదాయక రంగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక చిన్న స్థాయి బంగారం జ్యూవెలరీ షాప్ ప్రారంభించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మెట్రో నగరాల్లో లేదా పెద్ద షోరూమ్ స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.3 కోట్లకు పైగా కూడా వెళ్లే అవకాశం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేస్తోందని, రాష్ట్రంలో ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం పనితీరుపై TV9 క్రాస్ ఫైర్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని గ్రామ స్థాయికి విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలను మాధవ్ తీవ్రంగా ఖండించారు….