దాదాపు ఈ ఆలయంలో 25000లకు పైగా ఎలుకలు నివసిస్తుంటాయి. భక్తులు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ప్రతి చోట ఎలుకలు కనిపిస్తాయంట. అయితే పొరపాటున ఏదైనా ఎలుక, భక్తుల కాళ్ల మధ్య నలిగి మరణిస్తే, అది ఎవరి వలన మరణం పొందిందో, వారు, బంగారు ఎలకను, దాని పరిమాణంలోనే తయారు చేసి, గుడిలో దానం చేయాలంట. ఇలా చేయడం చాలా మంచిదంట.