IPL 2026: సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

IPL 2026: సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ముంబైనుసన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
మళ్లీ పెరిగిన బంగారం ధర! రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

మళ్లీ పెరిగిన బంగారం ధర! రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?

ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో అనిశ్చితి మాత్రం ఇంకా తగ్గలేదు. ఉదయం ట్రేడింగ్‌లో MCXలో మే డెలివరీ గోల్డ్ 10 గ్రాములకు రూ.1,48,649 వద్ద స్వల్పంగా పెరిగి ట్రేడ్ అవుతుండగా, వెండి కూడా కొద్దిగా లాభపడి కిలో రూ.2,38,578 వద్ద ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే బంగారం మళ్లీ కొంత బలపడటానికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను జాగ్రత్తగా మారుస్తున్నాయి. స్ట్రెయిట్‌…

Read More
KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌

KKR vs GT IPL 2026 Result: బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించిన కేకేఆర్.. పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్‌

Kolkata Knight Riders vs Gujarat Titans, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 60వ ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్, అంగక్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్ అర్ధ సెంచరీలు సాధించి KKRకు భారీ విజయాన్ని అందించారు. గుజరాత్ టైటాన్స్ తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్లు…

Read More
సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్‌కు అసలైన నిర్వచనం చెప్పేస్తున్న ఢిల్లీ యువతి! జీతం కాదు అదే ముఖ్యమట

సక్సెస్ అంటే రోజుకు 12 నుండి 14 గంటలు కష్టపడటమేనా? అసలు ఆనందాన్ని పణంగా పెట్టి సంపాదించే డబ్బు నిజమైన విజయమేనా? ఈ ప్రశ్నలే ఢిల్లీకి చెందిన మెహర్ వర్మ జీవితాన్ని మలుపు తిప్పాయి. లా ఫర్మ్‌లో లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమెకు బయట ప్రపంచానికి అంతా ‘సార్టెడ్’గా కనిపించినా, లోపల మాత్రం ఆమె ఎంతో నలిగిపోయింది. ఏ బ్యాకప్ ప్లాన్ లేకుండానే ఉద్యోగం వదిలేసి, ఇప్పుడు నెలకు రెండు లక్షల ఆదాయంతో హాయిగా జీవిస్తున్న ఆమె ప్రయాణం,…

Read More
VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం

VATను 18 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి ప్రయోజనం

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై విధించే విలువ ఆధారిత పన్ను (VAT)ను 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లో ఉండనుంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 35-40 శాతం…

Read More
అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..!

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని…

Read More
గురు ప్రదోషం: శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు.. ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు!

గురు ప్రదోషం: శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు.. ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు!

హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా భావిస్తారు. ఈ వ్రతం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే గురు ప్రదోషం మే 28, గురువారం నాడు ఆచరించబడుతోంది. గురువారం రోజున వచ్చే ప్రదోషాన్ని “గురు ప్రదోషం” అని పిలుస్తారు. ఈ రోజున భక్తితో శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. జ్యేష్ఠ మాసం తీవ్ర ఎండల కాలంగా…

Read More
Tollywood: చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 230 పైకి పైగా సినిమాల్లో తోపు హీరోయిన్.. 56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్..

Tollywood: చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 230 పైకి పైగా సినిమాల్లో తోపు హీరోయిన్.. 56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్. దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో వివిధ భాషలలో దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రజినీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రముఖ నటి పద్మిని అయిన తన…

Read More
ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కొత్త రూల్.. జూన్ 30 తర్వాత కఠిన చర్యలు!

ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్.. కేంద్రం కొత్త రూల్.. జూన్ 30 తర్వాత కఠిన చర్యలు!

​మీ ఇంట్లో LPG సిలిండర్ వాడుతున్నారా? అదే సమయంలో PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ కూడా ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా “One Household, One Gas Connection” (ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఒకే ఇంట్లో రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ మీ ప్రాంతంలో PNG సౌకర్యం అందుబాటులో ఉంటే, మీరు తప్పనిసరిగా…

Read More
Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

హైదరాబాద్‌, మే 25: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతకు శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 23 మంది, ఉమ్మడి కరీంనగర్‌లో 11 మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత మూడు రోజుల్లో ఏకంగా 107 మంది వడదెబ్బతో చనిపోయారు. నేటి నుంచి రోహిణీ కార్తి మొదలైన నేపథ్యంలో వచ్చే 3 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రం కానున్నట్లు…

Read More