Headlines
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. జులై 6న అన్ని స్కూళ్లకు సెలవ్‌!

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మరోమారు సెలవు రానుంది. జూలై 6న శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 6వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు గురువారం పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నోయిడా పాఠశాల సమయాలను మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన సమయం ప్రకారం 1వ తరగతి నుంచి 8 తరగతుల…

Read More
జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?

జాతకం అంటే ఏమిటి? జీవితంలో ఈ 4 సందర్భాల్లో తప్పనిసరిగా చూపించుకోవాలట.. ఎందుకో తెలుసా?

భవిష్యత్తులో ఏం జరగబోతోంది? జీవితంలో ఎదురయ్యే శుభాశుభాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తి దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని విశ్వసిస్తూ, జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలకు ముందు జ్యోతిష్యులను సంప్రదిస్తుంటారు. అయితే సాధారణ రాశిఫలాల కంటే, వ్యక్తిగత జన్మ వివరాల ఆధారంగా రూపొందించే జాతకం (జన్మకుండలి) ద్వారానే మరింత వ్యక్తిగతమైన విశ్లేషణ సాధ్యమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి జాతకం అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు చూపించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం….

Read More
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే మనుషులు ఇంకా ఉన్నారని నిరూపించింది ఈ ఘటన. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు, కేరళకు చెందిన ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి రావడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి, తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న…

Read More
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు

సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చింది ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం. ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో 31 మంది నిందితులకు కేసు నుంచి ఉపశమనం లభించింది. 2019 జూన్ 30న కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు అధికారులు….

Read More
సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే కండిషన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల…

Read More
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, కొన్ని ముఖ్య ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నారు. తరవాత చేయబోయే పనులు : మీ చేయాలనుకున్న ప్రణాళికలను ముందుగా ఎవరితో చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. మీరు ఇలా చేస్తే మీ ప్రణాళికలను…

Read More
దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

రాజ్‌కోట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. కార్గో హోల్డ్‌లో పొగలు గుర్తించడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం దుబాయ్ నుంచి ముంబై వస్తుండగా.. ఇండిగో విమానం కార్గో హోల్డ్ లో పైలట్‌కు పొగ కనిపించడంతో సోమవారం రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఏటీసీ అధికారులు తెలిపారు. పైలట్ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు….

Read More
Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో జరగున్న జగన్నాథ రథయాత్రల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు విధిస్తున్నట్టు తెలిపారు. మొదటి రథయాత్ర ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమై.. అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్, కోటి, మలకంట మీదుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని…..

Read More
Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

Bigg Boss 10 Telugu : గతేడాది వైల్డ్ కార్డ్‏లో రమ్మన్నారు.. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది.. సోషల్ మీడియా సెన్సేషన్..

సోషల్ మీడియా సెలబ్రిటీ మౌనీషా చౌదరి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను, ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణం, సంపాదన వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఆమె వ్యక్తిత్వం, అందం, సంభాషణ తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మౌనీషాను అనుష్క, సమంత వంటి ప్రముఖ తారలతో పోల్చడం గమనార్హం. మౌనీషా హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, గత పదేళ్లుగా USలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె భాష, యాస హైదరాబాదీ, ఒంగోలు (తండ్రిది), కర్నూలు (తల్లిది), గుంటూరు (భర్తది), US…

Read More
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read More