చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : కేజీ పచ్చి రొయ్యలు, 200 గ్రాముల చింత చిగురు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, కట్ట కొత్తిమీర, ఒక కప్పు చింతపండు రసం, అర కప్పు నూనెను తీసుకోవాలి.