IND vs PAK: భారత్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్కు గ్రీన్ సిగ్నల్..? అహ్మదాబాద్లో ఐసీసీ కీలక సమావేశం..!
India vs Pakistan Test series: ప్రస్తుత దేశవాళీ లీగ్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఈ నెల 30, 31 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఐసీసీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికంటే ముందుగా, ఈ నెల 21వ తేదీన ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల కమిటీ వర్చువల్ పద్ధతిలో భేటీ కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ భవిష్యత్తును మార్చేలా ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడి పర్యటనపై సస్పెన్స్…..