Headlines
ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర…

Read More
ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? దీనివల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఇవే!

ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? దీనివల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఇవే!

విపరీతమైన ఆకలి, ఊబకాయం: అజినోమోటోకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఇది నాలుకపై ఉండే రుచి గ్రంథులను ఉత్తేజపరచడమే కాకుండా, మన ఆకలిని విపరీతంగా పెంచుతుంది. దీనివల్ల కడుపు నిండినప్పటికీ మళ్లీ మళ్లీ తినాలనే కోరిక కలుగుతుంది. ఇలా పదే పదే జంక్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి, వేగంగా బరువు పెరగడం, ఊబకాయం (Obesity) వంటి సమస్యలు వస్తాయి.

Read More
‘హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!’ స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..

‘హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!’ స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..

హైదరాబాద్, జులై 28: అనారోగ్యం కారణంగా అవసరమైన హాజరు శాతం పూర్తి చేయలేక ప్రధాన పరీక్షలకు అనుమతి కోల్పోయిన ఓ ఎంబీఏ విద్యార్థినికి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీ నిబంధనలను సానుభూతి పేరుతో పక్కన పెట్టలేమని స్పష్టం చేస్తూ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు విచారన చేపట్టిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. హాజరు కొరత కారణంగా సెమిస్టర్ చివరి పరీక్షలకు అనర్హత పొందిన విద్యార్థులు, విశ్వవిద్యాలయ నిబంధనల…

Read More
మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!

మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పు వెలువరించిన కోర్టు..!

తిరుపతి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి సహజ మరణం వరకు జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలిక లైంగిక దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేశారు. వివరాల్లో కెళ్తే 2024 నవంబర్ 1వ తేదీన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పురం గ్రామంలో మూడున్నరేళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. నగర వాసులు ఆహ్లాదం కోసం హుస్సేన్ సాగర్ వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ట్యాంక్ బండ్ చుట్టేస్తూ ఉంటారు. అయితే హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే బూటింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్‌లో విహరిస్తూ బుద్దుడిని చూడాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల బుద్ద విగ్రహాల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో హుస్సేన్ సాగర్‌ను ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం…

Read More
బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

వర్షాకాలం మొదలయ్యాక ఫస్ట్‌ టైం ఏపీ, తెలంగాణలో ఒకేరోజు భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా భారీవర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రజలు ఉరుముల సౌండ్‌ విన్నారు. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం (29-07-2026) అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు…

Read More
PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి హైలెట్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య నిమిషాల వ్యవధిలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.1 మిలియన్ల ఫాలోవర్లు మోదీ ఖాతాకు పెరగడం డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయాలు కావని, అవి లక్షలాది మంది విద్యార్థుల…

Read More
Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

Uttej: ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు.. ఆయన మూవీస్ డిక్షనరీ లాంటివి.. నటుడు ఉత్తేజ్..

నటుడు ఉత్తేజ్ తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఆర్థిక విషయాలు, అలాగే దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)పై తన అపారమైన గౌరవం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన శివ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తేజ్, ఫలక్‌నామా దాస్ వరకు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలుగా నిరంతరం చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన…

Read More
దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే..

రాజ్‌కోట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. కార్గో హోల్డ్‌లో పొగలు గుర్తించడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం దుబాయ్ నుంచి ముంబై వస్తుండగా.. ఇండిగో విమానం కార్గో హోల్డ్ లో పైలట్‌కు పొగ కనిపించడంతో సోమవారం రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఏటీసీ అధికారులు తెలిపారు. పైలట్ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు….

Read More
IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read More