E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?
E20 Fuel: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంధన పరివర్తనలలో ఒకదానిని సాధించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 2014లో సుమారు 1.5 శాతం నుండి గతేడాది నాటికి 20 శాతానికి పెరిగి, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుంది. ఏప్రిల్ 2023 తర్వాత భారతదేశంలో తయారైన కార్లు E20 (పెట్రోల్తో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే అంతకు ముందు తయారైన కార్లలో కూడా ఎలాంటి సమస్య లేదని ప్రధాన…