Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?
India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టులో, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఫామ్ నిరూపించుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం పొంచి ఉండడంతో, ఈ టూర్…