Headlines

మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు

అమరావతి, సెప్టెంబర్‌ 13:  గ్రూప్‌ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్‌-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ…

Read More

దొంగలు ఎత్తుకెళ్తారనీ.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి కారు ఎక్కించిన యజమాని! వీడియో వైరల్

బీహార్, సెప్టెంబర్ 4: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ను భారీ క్రేన్‌ సాయంతో పైకి ఎత్తి, నివాస భవనం పైకప్పుపై జాగ్రత్తగా ఉంచడం కనిపిస్తోంది. వాహనాన్ని క్రేన్‌ ద్వారా పైకి లేపి, ఇంటి పైకప్పుపైకి చేర్చిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాహనం యజమాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. తాను లేని సమయంలో వాహనాన్ని ఇంటి ముందుగానీ, రోడ్డుపైగానీ పార్క్ చేస్తే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని…

Read More

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More

Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…

Read More

India Women vs Thailand Women: థాయ్‌లాండ్‌కు 160 పరుగుల టార్గెట్ ఇచ్చిన టీమిండియా

2026 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 30న భారత్, థాయ్‌లాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు థాయ్‌లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ కీలక పరుగులు సాధించారు. అయితే వరుస వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయలేకపోయారు. చివర్లో బ్యాటర్లు వేగంగా…

Read More

నోరు జారిన ముద్దుగుమ్మ.. రూ. 3 కోట్ల లాస్..! క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారుగా..

కొన్నిసార్లు హీరోయిన్ చేసే వ్యాఖ్యలు వారి కొంపముంచుతుంటాయి. తెలిసి తెలియక చేసే కామెంట్స్‌తో ట్రోల్స్ బారిన పడుతుంటారు చాలా మంది. ఆతర్వాత సోషల్ మీడియాలో తమ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత చాలా మంది క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ నోరు జారీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలేలా చేశాయి. ఏమగా రూ. 3 కోట్ల దావా వేశారు ఆమె మీద. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో…

Read More

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనీ.. భార్యను చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడు! అనాథలైన నలుగురు పిల్లలు

ధెంకనాల్, ఆగస్ట్‌ 30: గిరీష్, అతని భార్య శుక్రవారం సుభద్ర యోజన పథకం కింద జమ అయిన డబ్బులను తీసుకునేందుకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు చేసేందుకు తన భార్య వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని గిరీష్ అడిగినట్లు సమాచారం. అయితే ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గిరీష్ కర్రతో భార్యపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ…

Read More

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట

Free Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి డిజిటల్ వేదిక: పోటీ పరీక్షలకు…

Read More

Moral Story: అత్యాశ అనర్ధమే.. ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందాలి.. బుట్టలో చిక్కుకున్న ఎలుక కథ

ఒక ఊరిలో పచ్చని పంట పొలాల మధ్యలో ఒక చిన్న కలుగు ఉండేది. ఆ కలుగులో రెండు ఎలుకలు ఎంతో స్నేహంగా జీవించేవి. అవి ప్రతిరోజూ కలిసి ఆహారం కోసం బయటకు వెళ్లి, దొరికిన గింజలు, పండ్లు, ధాన్యాలు తింటూ ఆనందంగా కాలం గడిపేవి. ఒకరోజు ఉదయం రెండు ఎలుకలకు చాలా ఆకలిగా అనిపించింది. అవి తమ కలుగు నుంచి బయటకు వచ్చి పొలంలోకి వెళ్లాయి. కానీ ఆ రోజు పొలం అంతా ఖాళీగా కనిపించింది. రైతులు…

Read More

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..?

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్న నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్‌లను ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఎవరైనా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోతే మూడో మ్యాచ్‌లో శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తొలి…

Read More