Headlines
Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

ఆదివారం సెలవు రోజు.. పైగా ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రాణ స్నేహితులు.. అంతా కలిసి సరదాగా కాసేపు షికారుకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రిజర్వాయర్ బాట పట్టారు. నీటిని చూడగానే ఉత్సాహంతో స్నానానికి దిగారు. కానీ, ఆ నీటి లోతుల్లో తమ పాలిట మృత్యువు పొంచి ఉందని ఆ అమాయక విద్యార్థులు ఊహించలేకపోయారు. కళ్లముందే ఇద్దరు స్నేహితులు నీటి ఊబిలో మునిగిపోతుంటే కాపాడలేక, మిగిలినవారు గుండెలవిసేలా రోదించిన సంఘటన విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది….

Read More
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

Night Washing Clothes Vastu: మానవ జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భారతీయ సంప్రదాయ విశ్వాసాలు చెబుతాయి. ఇంట్లో చేసే ప్రతి పని అక్కడి శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చేసే కొన్ని పనులు ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అలాంటి వాటిలో రాత్రిపూట బట్టలు ఉతకడం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయం చంద్రుని శక్తికి ప్రతీక. ఈ…

Read More
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. కష్టాలను జయించి డాక్టర్‌ కలకు చేరువైన బాలిక

NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. కష్టాలను జయించి డాక్టర్‌ కలకు చేరువైన బాలిక

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి కుమార్తె నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆలంగుడి జోన్‌లోని కీరమంగళం వడక్కు కుమరన్‌రోడ్డు ప్రాంతానికి చెందిన తమిళరసన్‌ పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పటి నుంచే వైద్యురాలు కావాలనే లక్ష్యంతో చదువును కొనసాగించింది. ప్రియదర్శిని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కీరమంగళం బాలికల ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. డాక్టర్‌ కావాలన్న సంకల్పంతో నీట్‌…

Read More
ఆమె భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ..

ఆమె భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ..

రైలు పట్టాల మీద నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్ లో భార్యకు చూపిస్తూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. బార్యభర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న కలహాలే ఈ విషాద సంఘటనకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. అయితే.. తన భర్త మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భ్రమపడిన లైట్ తీసుకున్న భార్య ఇప్పుడు బోరున విలపిస్తుంది. ఈ విషాద సంఘటన హనుమకొండ కాజీపేట దర్గా సమీపంలోని తొమ్మిది మోరీల…

Read More
Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడీ అక్కినేని అందగాడు. మురళీ కిశోర్‌ తెరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో…

Read More
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి తెలంగాణ నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని కేంద్రం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో…

Read More
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read More
Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..

Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..

పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్లిన ఓ కుటుంబాన్ని వారి సొంత బంధువులే నమ్మకద్రోహం చేశారు. ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్‌తో చోరీకి పాల్పడ్డారు. అయితే సీసీటీవీ సాయంతో పోలీసులు కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి హబీబ్ నగర్‍లో షేక్ అక్బర్ మొహియూద్ధీన్ తన కుటుంబంతో కలిసి జూన్…

Read More
AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

ఏపీలో వరుస చిన్నారుల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నెలరోజుల క్రితం అదృశ్యమైన జ్ఙానేశ్వరి ఆచూకీ కోసం నేటికీ పోలీసులు గాలింపు చేస్తుండగా తాజాగా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో ఆరేళ్ల బాలుడు రిచర్డ్‌ రేయాన్స్‌ మిస్సింగ్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రేయాన్స్‌ సడెన్‌గా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పేరెంట్స్ చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి…

Read More
Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో జరగున్న జగన్నాథ రథయాత్రల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు విధిస్తున్నట్టు తెలిపారు. మొదటి రథయాత్ర ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమై.. అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్, కోటి, మలకంట మీదుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని…..

Read More