రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా..  కారంగా

రక్తహీనతను తరిమికొట్టే నానమ్మల కాలం నాటి చింత చిగురు పచ్చడి.. పుల్ల పుల్లగా.. కారంగా

చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల చింత చిగురు లేదా ఒక కప్పు తీసుకున్నా చాలు, 100 గ్రాముల ఎండు మిర్చి, పచ్చి మిర్చి అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ టేస్ట్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపోను నూనె , రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులను తీసుకోవాలి.

Read More
Telangana: కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రెడీ.. 5 ఏళ్లలో 200 కొత్త రైళ్లు.. సామాన్యులు, విద్యార్థులకు ఇక పండగే..

Telangana: కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ రెడీ.. 5 ఏళ్లలో 200 కొత్త రైళ్లు.. సామాన్యులు, విద్యార్థులకు ఇక పండగే..

తెలంగాణలో మరో చారిత్రాత్మక రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. భారతీయ రైల్వేస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం నుండి.. రాబోయే ఐదేళ్లలో వందలాది సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూలు ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రాజెక్ట్ పురోగతిని పర్యవేక్షించారు….

Read More
Vastu Alert: ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?

Vastu Alert: ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఉండే వస్తువులు, మొక్కలు, చెట్లు మన జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉండే చెట్లు ఇంట్లోని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్ని చెట్లు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతతను తీసుకువస్తే.. మరికొన్ని చెట్లు మాత్రం ప్రతికూల శక్తికి కారణమవుతాయని భావిస్తారు. వాస్తు శాస్త్రం…

Read More
Gold Price: తులం బంగారం అంత రేటా..! సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రిపోర్ట్ ఇదీ..

Gold Price: తులం బంగారం అంత రేటా..! సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రిపోర్ట్ ఇదీ..

మన దేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, సాంప్రదాయం, అన్నింటికీ మించి ఒక సురక్షితమైన పెట్టుబడి. ధర పెరిగినా, తగ్గినా భారతీయులు బంగారం కొనడం ఎప్పుడూ ఆపరు. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ ఒక సంచలన అంచనాను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా మార్కెట్ విశ్లేషణలు. రెక్కలు రానున్న పసిడి.. రూ….

Read More
మహా భారతం: కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనని మహా యోధులు ఎవరో తెలుసా..?

మహా భారతం: కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనని మహా యోధులు ఎవరో తెలుసా..?

Maha Bharat War: మహాభారత యుద్ధం ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర భూమిపై పాండవులకు, కౌరవులకు మధ్య జరిగింది. మహాభారతంలో లెక్కలేనంత మంది యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాభారత యుద్ధం కంటే భయంకరమైన యుద్ధం మరొకటి జరగలేదని నమ్ముతారు. ఈ యుద్ధం మొత్తం 18 రోజుల పాటు కొనసాగింది. ధర్మం వారి పక్షాన ఉండటం వల్ల చివరికి పాండవులు విజయం సాధించారు. మహాభారత యుద్ధంలో మహితాత్ముడు భీష్ముడు, పాండవ-కౌరవ గురువైన ద్రోణాచార్యుడు, అర్జునుడు, కర్ణుడు…

Read More
పానీ పూరీ తింటే నిజంగా బరువు తగ్గుతారా?.. నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

పానీ పూరీ తింటే నిజంగా బరువు తగ్గుతారా?.. నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

పుల్లగా, కారం రుచితో నోరూరించే పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ముందుగా దూరం పెట్టే ఫాస్ట్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో “పానీ పూరీ తింటే బరువు తగ్గొచ్చు” అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. పానీ పూరీలో నిజంగా తక్కువ కేలరీలు ఉంటాయా? డైటీషియన్ల ప్రకారం, సాధారణంగా పానీ…

Read More
DIY: గుడ్డు ఉడకబెట్టిన నీటిని పారబోస్తున్నారా..? ఇలా వాడితే అద్భుత ప్రయోజనాలు

DIY: గుడ్డు ఉడకబెట్టిన నీటిని పారబోస్తున్నారా..? ఇలా వాడితే అద్భుత ప్రయోజనాలు

గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే గుడ్డు మాత్రమే కాదు, గుడ్లను ఉడకబెట్టిన తర్వాత మిగిలే నీరు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మందికి తెలియదు. సాధారణంగా గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింక్‌లో పారబోస్తుంటారు. కానీ ఆ నీరు మీ ఇంటి మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు ఉడకబెట్టిన నీరు ఎందుకు ప్రత్యేకం? గుడ్డు పెంకుల్లో ప్రధానంగా కాల్షియం కార్బోనేట్…

Read More
Bank Holidays: బక్రీద్ హాలీడే.. ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఎప్పుడంటే..?

Bank Holidays: బక్రీద్ హాలీడే.. ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఎప్పుడంటే..?

బక్రీద్ తేదీపై గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో మే 27వ తేదీన జరుపుకోగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మే 28వ తేదీన జరుపుకుంటున్నారు. దీంతో కొన్ని స్టేట్స్‌లో బ్యాంకులు మే 27న మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 28న బంద్ చేశారు. ఢిల్లీతో పాటు తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ సెలవును మే 27 నుండి మే 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయనేది రాష్ట్రాల వారీగా మారింది. వినియోగదారులు బ్రాంచ్‌ను సందర్శించడానికి ముందు…

Read More
గురు ప్రదోషం: శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు.. ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు!

గురు ప్రదోషం: శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు.. ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు!

హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా భావిస్తారు. ఈ వ్రతం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే గురు ప్రదోషం మే 28, గురువారం నాడు ఆచరించబడుతోంది. గురువారం రోజున వచ్చే ప్రదోషాన్ని “గురు ప్రదోషం” అని పిలుస్తారు. ఈ రోజున భక్తితో శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. జ్యేష్ఠ మాసం తీవ్ర ఎండల కాలంగా…

Read More
ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పొంగలి.. మార్నింగ్ తింటే చాలు కొండను ఢీ కొట్టే బలం మీ సొంతం

ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పొంగలి.. మార్నింగ్ తింటే చాలు కొండను ఢీ కొట్టే బలం మీ సొంతం

రాగి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. రాగులు, మిరియాలు, పెసర పప్పు, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడి పప్పు, ఇంగువ. తయారీ విధానంలోకి వెళితే.. మీరు ఉదయం రాగి పొంగలి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే, దాని ముందు రోజు రాత్రి సమయంలో ఒక కప్పు రాగులను శుభ్రంగా కడిగి, అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.తర్వాత ఉదయం నానబెట్టుకున్న రాగులను మరోసారి శుభ్రం చేసి,…

Read More