Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్‌లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….

Read More
IPL 2026: సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

IPL 2026: సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్‌ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సొంత గడ్డపై ముంబైనుసన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ

రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ మహిళను వనస్థలీపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హయత్ నగర్ నియోజకవర్గంలోని కమలా నగర్‌లో నివాసం ఉంటున్న బద్దం జ్యోతి రెడ్డి, గత 9 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతోంది. తొలుత తన పరిచయస్తుల వద్ద చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు సేకరించి, వారికి సకాలంలో లాభాలు చెల్లించడం ద్వారా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఈ…

Read More
కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!

కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!

తెలంగాణలో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నాయి. ఏదీ నకిలీయో ఏదీ అసలు అనేది అంతుపట్టడం లేదు. తినే తిండి నుంచి వాడే సబ్బుల వరకు అన్నీ నకిలీవే. బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ కాఫీ, సిగరెట్లుతో వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రాకెట్ ను కోదాడ చేధించారు. కంత్రీగాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా కొందరు కేటుగాళ్లు నకిలీ వస్తువులతో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అనుప్ అగర్వాల్,…

Read More
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడెప్పుడంటే?

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎప్పుడెప్పుడంటే?

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. జలమండలి పరిధిలోని ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్స్‌లో ఉన్న 1.36 ఎంఎల్ సామర్థ్యం గల పాత బ్యాలెన్సింగ్ ట్యాంక్ శుభ్రపరిచే పనులను చేపడుతున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 02.05.2026, శనివారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.03.05.2026, అదివారం ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు అంటే మొత్తం 24 గంటల పాటు సరఫరాలో అంతరాయం కలగనుందని పేర్కొంది. ప్రభావితమయ్యే ప్రాంతాలు ఇవే…

Read More
Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే…

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఏయే రాష్ట్రాల్లో ఎవరిది ఆధిపత్యం అంటే…

తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు దేశంలో ప్రధానపార్టీలకు అత్యంత కీలకం. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీలకే కాదు.. దేశ రాజకీయాలను శాసిస్తున్న ప్రాంతీయపార్టీలు TMC, DMK, లెఫ్ట్ పార్టీల భవితవ్యం కూడా వీటిపై ఆధారపడి ఉన్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కులగణన, SIR వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాయి. అదే సయయంలో ఉత్తర, దక్షణ భారత నినాదాలు కూడా తెరమీదకు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి, టిఎంసీకి మధ్య పెద్ద యుద్ధమే…

Read More
Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.1000 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మార్చి 2026…

Read More
May 2026 Horoscope: మే నెలలో ఆ రాశులకు జాక్‌పాట్.. ఆదాయం–అధికారం డబుల్ ధమాకా!

May 2026 Horoscope: మే నెలలో ఆ రాశులకు జాక్‌పాట్.. ఆదాయం–అధికారం డబుల్ ధమాకా!

మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. కుజ, బుధ, రవి, శుక్రులు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఈ నెలలో జీవితంలో ఆకస్మిక సానుకూల మార్పులతో పాటు, సంచలనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. బుధుడు మే 1న, కుజుడు 12న మేష రాశిలో ప్రవేశం, శుక్రుడు 14న మిథునంలోకి, రవి 16న వృషభం లోకి ప్రవేశించడం జరుగుతోంది. వీటి వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, మకర…

Read More
Vinod Kambli: కాంబ్లీ ‘కమ్‌బ్యాక్’ ఐస్‌క్రీం యాడ్‌పై దుమారం.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు..!

Vinod Kambli: కాంబ్లీ ‘కమ్‌బ్యాక్’ ఐస్‌క్రీం యాడ్‌పై దుమారం.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు..!

Vinod Kambli Ice Cream Ad Controversy: గత ఏడాది కాలంగా వినోద్ కాంబ్లీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొంది, మృత్యువు అంచు దాకా వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవల ఒక ఐస్‌క్రీమ్ బ్రాండ్ ప్రచారంలో కనిపించారు. ఈ ప్రకటనలో ఆయన తన పాత క్రికెట్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తీరును చూపించారు. “జీవితంలో తక్కువ పొందిన వారు, మరికొంచెం ఎక్కువ పొందడానికి అర్హులు” అనే నినాదంతో…

Read More
Chicken Price: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!

Chicken Price: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!

Chicken Price: ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులందరూ చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే గత నెలలో భారీగా పెరిగిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం భారీగా దిగి వచ్చింది. మార్చి నెలలో కేజీ ధర దాదాపు 400 రూపాయల వరకు వెళ్లగా, ఇప్పుడు అది సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ధర గణనీయంగా తగ్గడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం ధరలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఫామ్ రేటు…

Read More