Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతమున్న ఫొటోలు చూసి చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ 'కేరింత' సినిమాలో భావన అంటే మన కళ్ల ముందు ఒక అమాయకమైన అమ్మాయి కళ్ల ముందు మెదులుతుంది. వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసిన ఈ హీరోయిన్ పేరు సుకృతి అంబటి….

Read More
మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన విశ్వమంగళ సభ రెండు రోజుల జాతీయ అవగాహన సదస్సు ఘనంగా ముగిసింది. యుగానుకూల మాతృత్వం అనే అంశంపై జరిగిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొని మాతృత్వం, కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృత్వం గురించి మాట్లాడటం ఒక పురుషుడిగా తనకు కొంత వైరుధ్యంగా అనిపిస్తుందని మోహన్ భగవత్ అన్నారు. ఈ అంశం ప్రధానంగా మహిళలకు…

Read More
ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతుంటారు. అయితే ఆరు నెలలు దాటిన తర్వాత లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిపాలు సరిపోనప్పుడు పిల్లలకు బయటి పాలు పట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో దాదాపు అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.. పిల్లలకు ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు పడితే మంచిదా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడం…

Read More
PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..

సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి హైలెట్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య నిమిషాల వ్యవధిలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.1 మిలియన్ల ఫాలోవర్లు మోదీ ఖాతాకు పెరగడం డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయాలు కావని, అవి లక్షలాది మంది విద్యార్థుల…

Read More
Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి!

Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి!

ఈ వయసులో రోగనిరోధక శక్తిని పెంచుకునే మంచి పోషకాహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, మన ఆరోగ్యాన్ని గుల్ల చేసే హానికరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మరి 50 ఏళ్లు దాటిన వారు తమ ఆహారంలో పొరపాటున కూడా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్న ఆ ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మైదా ఉత్పత్తులు వైట్ బ్రెడ్, పాస్తా, కేకులు మైదాతో చేసిన పిండి పదార్థాలలో పీచు…

Read More
రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..

రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా..? కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌ తెలిస్తే..

నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల రాత్రివేళల్లో సరైన నిద్ర లేక బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచంపై పడుకున్నప్పటికీ గంటల తరబడి నిద్రపట్టక కళ్లు మూసుకుని అటుఇటూ దొర్లుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారా? అయితే మీకు మిలిటరీ స్లీప్ మెథడ్ ఎంతో సహాయపడుతుంది. కేవలం 120 సెకన్లలో అంటే 2 నిమిషాల్లో ప్రశాంతమైన, గాఢమైన నిద్రలోకి జారుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. అసలు ఏమిటి మిలిటరీ స్లీప్‌…

Read More
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం, పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన చర్యలు, పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా. ప్రత్యేక చట్టబద్ధతతో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అలాగే బళ్లారి, గుంతకల్లు మధ్య 3, 4వ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం….

Read More
Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?

Bahuda Yatra Telugu: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర ఉత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ప్రారంభమైన ఈ మహోత్సవంలో, జగన్నాథ స్వామి తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాతో కలిసి గుండిచా ఆలయానికి (మేనత్త ఇంటికి) రథాలపై వెళ్లారు. తొమ్మిది రోజుల పాటు అక్కడ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం, ఇప్పుడు స్వామివారు తిరిగి శ్రీమందిరానికి చేరుకునే పవిత్ర యాత్రను బహుదా యాత్ర…

Read More
Serial Actress : స్మశానంలో 6 ఫీట్ల స్థలం తప్ప నాకు వేరే ఆస్తులు లేవు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

Serial Actress : స్మశానంలో 6 ఫీట్ల స్థలం తప్ప నాకు వేరే ఆస్తులు లేవు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్ వైరల్..

బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక స్థితి, మానవ సంబంధాలపై తన ఆలోచనలను ఓ కార్యక్రమంలో వివరించారు. తన నిరాడంబరమైన, వాస్తవిక దృక్పథంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారని అడిగినప్పుడు, దీపిక తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తానని తెలిపారు. చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలనేది తన చిరకాల కోరిక అని, అందుకు సుమారు 1.5 నుండి 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు….

Read More
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. APలో ప్రభుత్వ అధికారి మృతి కలకలం!

రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. APలో ప్రభుత్వ అధికారి మృతి కలకలం!

చిత్తూరు, జులై 24: గురువారం (జులై 24) సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వైపు వస్తున్న మెము ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంపల్లె వద్దకు చేరుకుంటుండగా శ్రీనివాసులు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాసులు 2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల అనంతరం ఆయనను లక్కిరెడ్డిపల్లెకు బదిలీ చేశారు. అనంతరం…

Read More