Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

IRCTC: భక్తులకు గుడ్‌న్యూస్.. అరుణాచలం, కాంచీపురం, పుదుచ్చేరికి 5 రోజుల టూర్.. ధర ఎంతో తెలుసా?

IRCTC Arunachala Moksha Yatra Package Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణంతో కూడిన ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది. ప్యాకేజీ వివరాలు ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHR107. ప్రతి శుక్రవారం…

Read More

Gold, Silver Prices: నెల రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?

Gold, Silver Prices: గత నెల రోజులుగా బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ చాలా చురుకుగా ఉంది. బంగారం, వెండి ధరలు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారి డేటా ప్రకారం, ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య బంగారం, వెండి ధరలు రెండూ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 5వ తేదీన, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,626గా ఉంది. సెప్టెంబర్ 7వ…

Read More

Income Tax Rules: బ్రతికుండగానే పిల్లలకు ఆస్తులు రాసిస్తున్నారా..? ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు..

కొంతమంది బ్రతికుండగానే తమ వారసులకు ఆస్తులు రాసిస్తూ ఉంటారు. తాము మరణించాక వివాదాలు రాకూడనే ఉద్దేశంతో ముందుగానే ఆస్తులు పంపిణీ చేస్తూ ఉంటారు. ఆస్తులు తమ వారసులకు బదిలీ చేయడానికి తల్లిదండ్రులకు రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించడం లేదా వీలునామా ద్వారా రాసివ్వడం. గిఫ్ట్ డీడ్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగించవచ్చు. అదే వీలునామా ద్వారా అయితే మరణాంతరం వారసులకు దక్కుతుంది. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిది?…

Read More

Hyderabad: RGIA పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత…

Read More

చలికాలం వచ్చేస్తోంది.. వింటర్ వేర్ తక్కువ ధరలో కావాలా? చెక్ ఇట్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి సాధారణంగా ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. తెలంగాణలో నవంబర్ చివరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు చలికాలం కొనసాగుతుండగా, ఏపీలో నవంబర్–ఫిబ్రవరి మధ్య శీతాకాల ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వింటర్ వేర్ ఎప్పుడు కొంటే ధర తక్కువగా ఉంటుందో తెలుసుకోవడం ఉపయోగకరం. చలికాలానికి ముందే వింటర్ వేర్ కొనాలా? చలికాలం వచ్చిందంటే స్వెటర్లు, జాకెట్లు, హుడీలు, థర్మల్స్, వూలెన్ క్యాప్స్, సాక్స్ వంటి వింటర్ వేర్‌కు డిమాండ్ పెరుగుతుంది….

Read More

గాయం వల్ల గ్యాప్.. ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ.. వీడియో వైరల్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి.. ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. తెలుగులో తిరుగులేని హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. దాంతో కొందరు సీనియర్ హీరోయిన్స్ కు అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. దాంతో కొంతమంది పెళ్లి…

Read More

Andhra Pradesh: వినాయక చవితి వేళ పొలంలో బయటపడ్డ వింత రూపం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో కందకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కంద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన ఓ కంద దుంప స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గుండ్రంగా లేదా ఒక మోస్తరు ముద్దలా ఉండే కంద దుంపలకు పూర్తి భిన్నంగా.. ఇది అచ్చం తాబేలు ఆకృతిని పోలి ఉండటం విశేషం. పొలంలో మట్టిని…

Read More

కేవలం రూ.1కే వైద్యం.. ఈ డాక్టర్ బాబు సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్ రామ్‌చందానీ ఇప్పటికే రూ.1కే వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా పేదలు, దివ్యాంగులు ఖరీదైన వైద్య పరీక్షల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తన సేవలను మరింత విస్తరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో సాధారణంగా సుమారు రూ.1000 వరకు ఖర్చయ్యే స్పైరోమెట్రీ, BMD పరీక్షలను ఆయన క్లినిక్‌లో కేవలం రూ.1కే అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పైరోమెట్రీ పరీక్ష ప్రధానంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. BMD…

Read More

చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలోని టెమాస్కాల్సింగో మున్సిపాలిటీలో జరిగిన మతపరమైన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి శాంటా మారియా కాన్చెస్డా ప్రాంతంలోని న్యూస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి సమీపంలో పటాకుల సామగ్రి పేలడంతో కనీసం 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. వర్జిన్ ఆఫ్ ది లైట్‌ గౌరవార్థం నిర్వహిస్తున్న మతపరమైన ఉత్సవాలకు వందలాది మంది హాజరయ్యారు. పటాకుల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి…

Read More

నటుడు అవ్వాలనుకున్నా.. కానీ గేయ రచయిత అయ్యా.! కారణం చెప్పిన కాసర్ల శ్యామ్

ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక…

Read More