Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Voter List Update: 44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ? తెలుసుకోండిలా..!

Voter List Update: 44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ? తెలుసుకోండిలా..!

Voter List Update: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ‘అన్‌కలెక్టబుల్’ (సేకరించలేనివి) జాబితాలో చేర్చింది. దీంతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవటం తో పాటుగా ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది. అయితే ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా…

Read More
Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే?

India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ…

Read More
IND vs ZIM: హరారేలో ఛోటా ప్యాకెట్ విధ్వంసం.. శాంసన్ రికార్డ్‌కే ఎసరు పెట్టేశాడుగా..!

IND vs ZIM: హరారేలో ఛోటా ప్యాకెట్ విధ్వంసం.. శాంసన్ రికార్డ్‌కే ఎసరు పెట్టేశాడుగా..!

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ల మధ్య రికార్డుల సమరం పీక్‌కు చేరింది. వికెట్ కీపర్‌గా అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ శరవేగంగా అతని రికార్డును చేరుకునే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ ఇద్దరి పోటీతో టీమిండియా ఓపెనింగ్, కీపింగ్ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. వికెట్ కీపర్ల రికార్డుల వేట: శాంసన్ టాప్.. వెనుకే కిషన్..! భారత పొట్టి ఫార్మాట్ చరిత్రలో…

Read More
Beauty Tips: ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం పక్కా..

Beauty Tips: ముఖం కడిగిన వెంటనే ఇలా చేస్తే మేకప్ లేకున్నా మీ ఫేస్ మెరిసిపోవడం పక్కా..

చివరగా ఫేస్‌వాష్ చేసిన వెంటనే నిమ్మకాయ, బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ వంటి ఘాటైన గృహ వైద్యాలను నేరుగా ముఖానికి రాయకూడదు. వీటివల్ల చర్మం కాలిపోవడం, అలెర్జీలు రావడం మరియు చర్మపు పొర దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. ముఖం కడిగిన తర్వాత సరైన క్రమంలో, తగిన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తే మీ చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.

Read More
Coconut Flower:   కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో!

Coconut Flower:  కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో!

ప్రకృతి ప్రసాదించిన ఈ కొబ్బరి పువ్వులో శరీరానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన పోషకాలు, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొబ్బరి పువ్వును తినడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది కొబ్బరి పువ్వులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం…

Read More
ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా pic.twitter.com/VSArqS98OJ — Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌…

Read More
Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!

Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుకాణం సీలింగ్ కింద సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ దాక్కుని ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరట్‌లోని శివ్ చౌక్ ప్రాంతంలోని ఓ స్వీట్స్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీలింగ్ సమీపంలో భారీ కొండచిలువ కనిపించడంతో దుకాణంలో ఉన్నవారు…

Read More
Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..?

Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..?

మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే.. ముందుగా గుర్తుకొచ్చేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా లేదని బ్యాంకులు లోన్లు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే అని అనుకుంటారు. అయితే ఈ రెండూ ఒక్కటే కాదు. వీటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. దీని గురించి మీరు…

Read More
Gold Mines: బంగారు బాటలో ఏపీ.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం.. అందరిచూపు రతనాలసీమ వైపే..

Gold Mines: బంగారు బాటలో ఏపీ.. గోల్డ్ మైన్స్‌కు మళ్లీ జీవం.. అందరిచూపు రతనాలసీమ వైపే..

స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేయబోతోంది. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్‌ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా నిద్రిస్తున్న సంపద, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక…

Read More
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి బయల్దేరిన యాత్రికులు

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభం.. 6 రోజుల తర్వాత జమ్మూ నుంచి బయల్దేరిన యాత్రికులు

Amarnath Yatra 2026 Telugu: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరు రోజుల పాటు నిలిపివేసిన వార్షిక అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం మళ్లీ ప్రారంభమైంది. వాతావరణం మెరుగుపడటంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 6 వేల మందికి పైగా భక్తులు కాశ్మీర్‌లోని బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. జూలై 19 నుంచి జమ్మూ-కాశ్మీర్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు సంబంధించిన బాల్తాల్, పహల్గామ్ రెండు మార్గాలపైనా…

Read More