Prasad

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్…

Read More
Actress : టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం.. నాతో ఎంతో బాగుంటారు.. హీరోయిన్ స్నేహ.. 

Actress : టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం.. నాతో ఎంతో బాగుంటారు.. హీరోయిన్ స్నేహ.. 

టాలీవుడ్‌లో ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ. ‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘శ్రీరామదాసు’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ సీనియర్ నటి, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి, ముఖ్యంగా రామ్…

Read More
పాము – కాకి నీతి కథ.. బుద్ధి బలంతో మీ సమస్యను పరిష్కరించుకోండి..!

పాము – కాకి నీతి కథ.. బుద్ధి బలంతో మీ సమస్యను పరిష్కరించుకోండి..!

పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విలువలను నీతి కథల రూపంలో నేర్పించడం ఎంతో అవసరం. నీతి కథలు పిల్లల్లో ఆలోచనా శక్తి, విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాయి. అలాంటి ప్రసిద్ధ పంచతంత్ర కథల్లో “పాము-కాకి” కథ చాలా ప్రసిద్ధమైనది. ఈ కథ ద్వారా శారీరక బలంతో కాకుండా బుద్ధి బలం(తెలివి) తో కూడా పెద్ద సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చక్కని నీతికథను వివరంగా తెలుసుకుందాం. కథ ఒకప్పుడు ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ…

Read More
Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభానికి రెడీ.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

Indian Railways: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభానికి రెడీ.. ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు త్వరలో ప్రారంభించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. హర్యానాలో తొలి హైడ్రోజన్ రైలు సర్వీసులు అందించనుండగా.. మొత్తం 89 కిలోమీటర్ల మేర ఇది తిరగనుంది. జింద్-సోనిపత్ రూట్లో ఇది నడుస్తుందని రైల్వేశాఖ తెలిపింది. రోజుకు రెండు ట్రిప్పులు ఇది తిరగనుండగా.. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఒకేసారి 2,600 మంది ప్రయాణికులను ఇది తీసుకెళ్తుందని అంచనా వేశారు….

Read More
Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

Nayanthara: ఆ స్టార్ హీరోతో నటించలేదు.. ఛాన్స్ వస్తే వదులుకోను.

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.  టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’,…

Read More
Virat Kohli : గేల్, వార్నర్, కేఎల్ రాహుల్ రికార్డులు  బ్రేక్.. రికార్డులకే చెమటలు పట్టించిన రన్ మెషిన్

Virat Kohli : గేల్, వార్నర్, కేఎల్ రాహుల్ రికార్డులు బ్రేక్.. రికార్డులకే చెమటలు పట్టించిన రన్ మెషిన్

Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఒక్క బ్యాటర్‌కూ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT) తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో విరాట్ ఈ చారిత్రాత్మక ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లలో (2023, 2024,…

Read More
నువ్వెంత..? నీ బ్రతుకెంత.?.. అన్నం పెట్టిన చేయిని కొరకడం సిగ్గులేని పని..

నువ్వెంత..? నీ బ్రతుకెంత.?.. అన్నం పెట్టిన చేయిని కొరకడం సిగ్గులేని పని..

టెలివిజన్ షోలలో తిరుగులేని రేటింగ్ సొంతం చేసుకున్న షో జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు హీరోలుగా, దర్శకులుగా, కమెడియన్స్ గా సినిమాల్లో రాణిస్తున్నారు. కాగా కొందరు జబర్దస్త్ లో చేసి ఆతర్వాత బయటకు వచ్చి షో మీద, మల్లెమాల ప్రొడక్షన్ పై విమర్శలు చేశారు. కాగా గతంలో జబర్దస్త్ పై విమర్శలు చేసిన వారి పై హాస్య నటుడు, మాజీ…

Read More
IPL 2026 : దేశాన్ని అవమానించిన ఐపీఎల్ 2026 లేజర్ షో.. ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్, యూపీ మాయం

IPL 2026 : దేశాన్ని అవమానించిన ఐపీఎల్ 2026 లేజర్ షో.. ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్, యూపీ మాయం

IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ వేదికగా ఒక ఊహించని వివాదం చెలరేగింది. ధర్మశాలలోని ప్రసిద్ధ HPCA మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ్యాచ్ మధ్యలో నిర్వహించిన లేజర్ లైట్ షోలో భారతదేశం మ్యాప్‌ను తప్పుగా ప్రదర్శించడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై సోషల్ మీడియాలో…

Read More
మే 27 రాశిఫలాలు: ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఈ రాశులకు అదృష్టం

మే 27 రాశిఫలాలు: ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఈ రాశులకు అదృష్టం

దిన ఫలాలు (మే 27, 2026): మేష రాశి వారు కుటుంబంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read More
Amrutham Serial : అమృతం సీరియల్ ఎందుకు ఆపేశారో తెలుసా.. ? అసలు కారణం చెప్పిన ప్రొడ్యూసర్..

Amrutham Serial : అమృతం సీరియల్ ఎందుకు ఆపేశారో తెలుసా.. ? అసలు కారణం చెప్పిన ప్రొడ్యూసర్..

బుల్లితెరపై ఒకప్పుడు సంచలనం సృష్టించిన సీరియల్ అమృతం. ఈ సీరియల్‌లోని ప్రతి పాత్ర కూడా సమాజంలోని భిన్న స్వభావాలను ప్రతిబింబిస్తుంది. అమృతరావు, ఆంజనేయులు (అంజి), సర్వం, ,, ఇండ్ల యజమాని అప్పాజీ పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో సిట్యుయేషనల్ కామెడీ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సమాజంలోని మూఢనమ్మకాలు, రాజకీయాలు, రోజువారీ ఇబ్బందులను సున్నితమైన హాస్యంతో వ్యంగ్యంగా చూపించడం ఈ సీరియల్ ప్రత్యేకత. ప్రముఖ స్క్రీన్ రైటర్ గున్నం గంగరాజు ఓ ఇంటర్వూలో అమృతం సీరియల్‌కు…

Read More