Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read More

చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు

బుధవారం నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పలే  గ్రామాలు నీట మునిగాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో కనీసం 98 మంది మృతి చెందగా, 133 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలతో సహా దాదాపు 500 మంది గల్లంతయ్యారు. సీసీటీవీ వీడియోలో ఎగువ నుండి బురద నీరు, బండరాళ్లు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోతుండగా, దట్టమైన ధూళి కమ్ముకుంది. ఈ క్లిప్ లో ప్రజలు…

Read More

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు. సముద్రం…

Read More

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

Duleep Trophy Semifinals 2026: బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఒక ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు వెస్ట్ జోన్ జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈస్ట్ జోన్, నార్త్ జోన్…

Read More

మతిపోగొట్టే ఫీచర్లు, లాంగ్‌ లాస్టింగ్ బ్యాటరీతో లావా స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, ధర తెలిస్తే ఫిదా

సంచలన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న లావా సంస్థ తాజాగా విరాట్ V1 ప్రో 5జీ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ మొబైల్ బడ్జెట్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను తక్కువ ధరలో కోరుకునేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 5జీ ఫోన్ అంటే ఖరీదైనది అనుకునే వాళ్లం. కానీ నేటి ఆధునిక యుగంలో బడ్జెట్ సెగ్మెంట్‌లోనూ భారీ…

Read More

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు.. విషంగా మారుతాయ్ జాగ్రత్త..

మాంసాహార ప్రియుల ఆహారంలో చికెన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. చికెన్‌ను ఆదివారం అనే కాకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. ఇంకా చికెన్ ప్రియులకైతే.. చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు.. ముఖ్యంగా.. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ, గ్రిల్డ్ చికెన్ వంటి వంటకాలను చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్‌ను అందించి శక్తిని ఇచ్చినప్పటికీ, దాన్ని తిన్న వెంటనే లేదా దానితో కలిపి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో…

Read More

Indians Investment: బంగారం తర్వాత ఇదే ఫేవరెట్.. భారతీయులు భారీగా పెట్టుబడులు పెడుతున్నది ఇక్కడే!

ఇక స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న చిన్న పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొబైల్ ఫోన్ ద్వారానే డీమ్యాట్ ఖాతాలు తెరవడం, మ్యూచువల్ ఫండ్లలో SIPల ద్వారా పెట్టుబడి పెట్టడం వంటి విధానాలు సాధారణమయ్యాయి. మరోవైపు బ్యాంకు డిపాజిట్లలోనూ భారతీయులు పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుతున్నారు. అంటే సంప్రదాయ పెట్టుబడులను పూర్తిగా వదిలేయకుండా, వాటితో పాటు ఆధునిక ఆర్థిక సాధనాలను కూడా తమ పొదుపు వ్యూహంలో భాగం చేసుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. 1. బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లు జేఎం…

Read More

Ghee Side Effects: నెయ్యి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!

ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, కొన్ని కాలేయ వ్యాధులు లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు తమ ఆహారంలో నెయ్యి పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఒక్కరికీ ఒకే పరిమాణం సరిపోదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, మొత్తం ఆహారం, తీసుకునే ఇతర కొవ్వులు వంటి అంశాలను బట్టి నెయ్యి పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది. 1. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యిలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అధికంగా సంతృప్త కొవ్వును…

Read More

Cinema : అల్లుడు ఇల్లరికం వస్తే.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీలో ఓ సినిమా గురించి చెప్పుకొవాల్సిందే. ఆధునిక సంబంధాలు, వివాహం తర్వాత ఉండే అంచనాల పై హాస్యభరితమైన వ్యాఖ్యానంగా రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఆగస్ట్ 21 నుంచి ఓటీటీలో ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాంప్రదాయ భావనకు ఒక విభిన్నమైన కోణంలో ఉంటుంది. పావి అనే అమ్మాయి ఒక…

Read More

Cinema : ఏం తీశార్రా బాబూ.. స్టార్ హీరోహీరోయిన్లను పెట్టి చెత్త సినిమా తీశారు.. యూట్యూబ్ లో చూడొచ్చు..

సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం, అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం సహజమే. అయితే కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నా, కోట్లు కుమ్మరించినా సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతుంటాయి. కానీ, ఏకంగా రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. థియేటర్లలో కేవలం రూ. 60 వేలు మాత్రమే వసూలు చేసిందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఆ…

Read More