Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..

ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..

ఏ సీజన్‌లోనైనా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. ఇంకా మలబద్ధకం తగ్గుతుంది.. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు – మలినాలు సులభంగా బయటకు పోతాయి. ఇది జీవక్రియను (Metabolism) ఉత్తేజపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుందని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, దగ్గు – జలుబు సమస్యలను తగ్గించి, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంటున్నారు.. గోరువెచ్చని నీటి ప్రయోజనాలు:…

Read More
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ

సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ

నెల్లూరు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : చికెన్ కేజీ, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, నూనె వన్ వాడకానికి తగినంత, నిమ్మరసం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, యాలకుల మసాలా, కొత్తిమీర, పూదీనా ఆకులు, నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా స్పెషల్ మసాలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. దాని కోసం యాలకులు,…

Read More
RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

RTCలో 1500 కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగానే తుది ఎంపిక

హైదరాబాద్‌, జులై 12: రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నియామక ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామకం పారదర్శకంగా జరుగుతోందని ఆర్టీసీ స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో కొనసాగుతున్న తాత్కాలిక కండక్టర్ల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు మెదక్ రీజినల్ మేనేజర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్…

Read More
జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?

జూలై 12 రాశిఫలాలు: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూలై 12, 2026): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. బాధ్యతలు మారే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి…

Read More
Skin Care Alert: వయసు పెరగకముందే ముసలితనం వచ్చేస్తోందా?.. మీ చర్మాన్ని నాశనం చేస్తున్న అలవాట్లు ఇవే!

Skin Care Alert: వయసు పెరగకముందే ముసలితనం వచ్చేస్తోందా?.. మీ చర్మాన్ని నాశనం చేస్తున్న అలవాట్లు ఇవే!

మనం రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మరియు చెడు అలవాట్లు. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. మరి చిన్న వయసులోనే ముసలితనం వచ్చేలా చేస్తున్న ఆ దైనందిన అలవాట్లు ఏంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. సరిపడా నీరు తాగకపోవడం: చర్మం నిగారింపును కోల్పోవడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు…

Read More
ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం

ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం

ప్రముఖ గాయని, లెండరీ సింగర్‌.. ఎస్‌. జానకి మృతిపై సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారన్నారు. తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే అని ఆయన గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉందని…..

Read More
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బులు కట్..

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బులు కట్..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. అయితే గత నెలలో విడుదలైన 23వ వాయిదాను చాలా మంది లబ్ధిదారులు అందుకోలేదు. మీ చెల్లింపు ఇంకా పెండింగ్‌లో ఉంటే…

Read More
ఆ పాట పాడుతుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది.. ఆయాసంతో పోరాడుతూనే.. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే..

ఆ పాట పాడుతుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది.. ఆయాసంతో పోరాడుతూనే.. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే..

దాదాపు ఆరు దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచంలో 50 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను అలరించారు సింగర్ జానకి. చిన్ననాటి నుంచే సంగీతంపై అసాధారణమైన ఆసక్తి కనబరిచిన జానకి మూడేళ్ల వయసులోనే వేదికలపై పాటలు పాడడం ప్రారంభించారు. సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందుతూ తన గాన ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ముఖ్యంగా నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. అయితే 1960ల నుండే తీవ్రమైన శ్వాస సమస్యలతో పోరాడుతూనే వేలాది పాటలు…

Read More
S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

S Janaki: మా హృదయాలు భారంగా ఉన్నాయి.. ఎస్‌ జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె మనవరాలు అప్సరా వైద్యుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ అప్సరా భావోద్వేగానికి గురయ్యారు. లెజెండరీ సింగర్ ఎస్. జానకి.. మా నాన్నమ్మ ఇకలేరనే విషయాన్ని…

Read More
Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు.. కేంద్రం బిగ్ అప్డేట్..

Hyderabad: హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్లు.. కేంద్రం బిగ్ అప్డేట్..

హైదరాబాద్ నుంచి కేంద్రం మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రస్తుతం అలైన్‌మెంట్, డీపీఆర్, సర్వే దశలో ఇవి ఉన్నాయి. వీటిపై తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో హై-స్పీడ్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ ద్వారా ఒక పెద్ద మార్పు జరుగుతోందని, దీనికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ బుల్లెట్…

Read More