Headlines
Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

ఆదివారం సెలవు రోజు.. పైగా ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రాణ స్నేహితులు.. అంతా కలిసి సరదాగా కాసేపు షికారుకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రిజర్వాయర్ బాట పట్టారు. నీటిని చూడగానే ఉత్సాహంతో స్నానానికి దిగారు. కానీ, ఆ నీటి లోతుల్లో తమ పాలిట మృత్యువు పొంచి ఉందని ఆ అమాయక విద్యార్థులు ఊహించలేకపోయారు. కళ్లముందే ఇద్దరు స్నేహితులు నీటి ఊబిలో మునిగిపోతుంటే కాపాడలేక, మిగిలినవారు గుండెలవిసేలా రోదించిన సంఘటన విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది….

Read More
Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఆరోగ్య భద్రత అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా దేశంలోని ప్రైవేట్ హాస్పిటళ్లల్లో చికిత్స పొందవచ్చు. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో కోట్లాది మంది చేరగా.. అనేకమంది లబ్ది పొందుతున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్…

Read More
IRCTC: అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? 5 రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్, నీల్ ఐలాండ్ సందర్శన.. ప్యాకేజీ ధరలు ఇవే!

IRCTC: అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? 5 రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్, నీల్ ఐలాండ్ సందర్శన.. ప్యాకేజీ ధరలు ఇవే!

Andaman Tour Package: సెలవుల్లో లేదా తీరిక సమయాల్లో ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి అండమాన్ దీవులు అద్భుతమైన ఎంపిక. నీలిరంగు సముద్ర జలాలు, తెల్లని ఇసుక తీరాలు, పచ్చని అడవులు, చారిత్రక ప్రదేశాలతో అండమాన్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల ప్రత్యేక అండమాన్ టూర్ ప్యాకేజీ ద్వారా పోర్ట్ బ్లెయిర్, హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. తొలి రోజు: పోర్ట్…

Read More
పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. వైద్యుల హెల్త్ బులెటిన్‌లో కీలక వివరాలు

పవన్ కళ్యాణ్‌కు భుజం ఆపరేషన్ సక్సెస్, కానీ.. వైద్యుల హెల్త్ బులెటిన్‌లో కీలక వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు భుజం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముంబయికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. వైద్యులతో, నేతలతో మాట్లాడుతున్నారు. అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటారు..? తిరిగి అధికారిక కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటారు..? ఆయనకు ఏ గాయం అయింది..? శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ఎవరు..? హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ఏమన్నారు..? ఈ ప్రశ్నలన్నింటికీ…

Read More
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సొంత ఖర్చులతోనే శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మంత్రి హోదాలో ఉన్నందున ఈ చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వ నిధుల నుంచి పొందే (మెడికల్ రీఎంబర్స్‌మెంట్) అవకాశం ఉన్నప్పటికీ, ఆయన ఆ వెసులుబాటును తిరస్కరించారు. శస్త్ర చికిత్స, ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా పూర్తిగా తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రి…

Read More
Chicken Prices: వామ్మో.. చికెన్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..

Chicken Prices: వామ్మో.. చికెన్ తినాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా మండిపోతున్నాయి. రెండు వారాల క్రితం కిలో చికెన్ రూ.250 వద్ద పలకగా.. ఇప్పుడు ఏకంగా రూ.340కి చేరుకుంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కో గుడ్డు ఇటీవల రూ.6 వరకు పలకగా.. ఇప్పుడు రూ.9కి చేరుకుంది….

Read More
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

మహిళా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్.. ఆ వెంటనే ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్‌.. ఆ తరువాత హాస్పిటల్‌లో అడ్మిషన్. ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలోనే నేషనల్ పోలీస్ అకాడమీ మహిళ ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రకటించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో ఉండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ లో నమోదైన కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కి బదిలీ…

Read More
అరెరే.. ఇన్నాళ్లు టీమిండియా మిస్సయింది ఇతనినేనా.. సూపర్ స్కెచ్‌తో రంగంలోకి మిస్టరీ ప్లేయర్?

అరెరే.. ఇన్నాళ్లు టీమిండియా మిస్సయింది ఇతనినేనా.. సూపర్ స్కెచ్‌తో రంగంలోకి మిస్టరీ ప్లేయర్?

India vs England 3rd T20I: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుస ప్రయోగాలతో తలకిందులవుతోంది. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించి చేతులు కాల్చుకున్న మేనేజ్మెంట్, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. రవి బిష్ణోయ్ స్థానంలో ఒక అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఇంగ్లాండ్ పిచ్‌లపై సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భారత్ భావిస్తోంది. జట్టులో సమతుల్యత లోపం.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం గత కొన్ని…

Read More
IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read More
సర్కార్ కీలక నిర్ణయం.. అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లో మార్పులు! కొత్త టైమింగ్స్ ఇవే

సర్కార్ కీలక నిర్ణయం.. అంగన్‌వాడీ కేంద్రాల సమయాల్లో మార్పులు! కొత్త టైమింగ్స్ ఇవే

అమరావతి, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల పనిభారాన్ని తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమయాల్లో తాత్కాలికంగా మార్పులు చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణతో పాటు ఇతర ఎన్నికల సంబంధిత విధుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు….

Read More