Headlines

Shani Remedies 2026: ఏడున్నరేళ్ల పరీక్ష.. ఏలినాటి శని టైంలో ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి!

ఏలినాటి శని అంటే కేవలం కష్టాల కాలమే కాదని, మన తప్పులను సరిదిద్దుకుని క్రమశిక్షణతో జీవించేందుకు ఇది ఒక పరీక్షా కాలమని కూడా భావిస్తారు. ఈ సమయంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులు ఏంటి? ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి? శని అనుగ్రహం కోసం ఎలాంటి ఆచరణలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఏలినాటి శని అంటే ఏమిటి? వేద జ్యోతిష్య ప్రకారం, జన్మ చంద్ర రాశికి ముందు, జన్మ చంద్ర రాశిలో,…

Read More

NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్‌టీఏతో సమావేశమై, పరీక్షలు…

Read More

UPSC మాక్ ఇంటర్వ్యూలో ఒత్తిడి టెక్నిక్.. టాపర్‌ జిన్నియా అరోరా వీడియో చూడండి!

UPSC Civil Services Examలో విజయం సాధించిన జిన్నియా అరోరా (AIR-156)కు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. UPSC అభ్యర్థులకు ఈ వీడియో ఎంతో ఉపయోగకరమైన పాఠాన్ని అందిస్తోంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? ఊహించని ప్రశ్నలకు ఎలా స్పందించాలి? అనే అంశాలను ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మాక్ ఇంటర్వ్యూలో ప్యానెల్ సభ్యులు జిన్నియా అరోరాను సిరియా సంక్షోభం, దాని…

Read More

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు స్పెషల్.. నాగబాబు ఏం చేశారో చూశారా? వీడియో

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా…

Read More

ఫిలిప్స్ ఎస్7221 5జీ స్మార్ట్‌ఫోన్: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ డివైజ్

గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫిలిప్స్ సంస్థ ఫిలిప్స్ ఎస్7221 పేరుతో సరికొత్త ఫైవ్ జీ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. అమెజాన్ వేదికగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ పరికరం మొబైల్ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. భారత్‌లో ఫైవ్ జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ మరో కొత్త బ్రాండ్ ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది….

Read More

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు. సీఎస్కేలో ప్రధాన వాటాదారులు.. హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ…

Read More

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ భక్తుల తరలింపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు పలువురు చిక్కుకుపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఘటనపై స్పందించి యాత్రికులపై రక్షణ చర్యలపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీజిఎస్ -విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. బాధితుల…

Read More

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు. సముద్రం…

Read More

Kitchen Hacks: గ్యాస్ లైటర్ స్పార్క్ రావడం లేదా? కొత్తది కొనేముందు ఇది చేయండి!

గ్యాస్ లైటర్‌లోని స్పార్క్ పిన్‌పై కార్బన్, నూనె, పొగ, దుమ్ము పేరుకుపోతే స్పార్క్ సరిగ్గా రావడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే కొత్త లైటర్ కొనేముందు కొన్ని సులభమైన విషయాలను పరిశీలించవచ్చు. అయితే గ్యాస్ వాసన రావడం, లీకేజీ ఉండటం లేదా లైటర్ బాడీ దెబ్బతినడం వంటి సమస్యలు ఉంటే మాత్రం దాన్ని స్వయంగా రిపేర్ చేయడం ప్రమాదకరం. 1. స్పార్క్ పిన్‌ను శుభ్రం చేయండి స్పార్క్ పిన్‌పై నల్లటి మురికి లేదా కార్బన్ పేరుకుపోయిందేమో ముందుగా చూడాలి….

Read More

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం..

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇప్పుడు మరో రైలును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైన్‌కు సంబంధించి టైమ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది. ధన్ బాద్-కోయంబత్తూర్-ధన్ బాద్ మధ్య…

Read More