Headlines
Salary Rules: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..? ఆ తేదీలోగా మీ జీతం ఇవ్వాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్..

Salary Rules: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా..? ఆ తేదీలోగా మీ జీతం ఇవ్వాల్సిందే.. కేంద్రం కొత్త రూల్స్..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది వీటిని తీసుకురాగా.. దేశంలోని ఉద్యోగులందరికీ సామాజిక, ఆర్ధిక భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతున్నాయి. వేతనాల చెల్లింపు, పని వేళలు, గ్రాట్యూటి, పీఎఫ్ సౌకర్యం వంటి నిబంధనల్లో కేంద్రం మార్పులకు శ్రీకారం చుట్టింది. వేతనాల నియమావళి, యజమానులు జీతాలు, వేతనాలను ఎప్పుడు చెల్లించాలనే విషయాలపై డేట్ ఫిక్స్ చేసింది. ఈ రూల్స్ ప్రకారం నెలవారీ జీతాలు పొందేవారికి తర్వాతి నెల ఏడో తేదీలోపు…

Read More
IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?

IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?

India vs Zimbabwe 1st T20I: యూకే పర్యటనలో తీవ్ర నిరాశ ఎదుర్కొన్న భారత టీ20 జట్టు, జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమాయత్తమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా, ఈ సిరీస్‌తో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆరాటపడుతోంది. హరారే వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 కోసం తుది జట్టు కూర్పు ఖరారైంది. గెలుపే లక్ష్యంగా…

Read More
E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 Fuel: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంధన పరివర్తనలలో ఒకదానిని సాధించింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2014లో సుమారు 1.5 శాతం నుండి గతేడాది నాటికి 20 శాతానికి పెరిగి, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుంది. ఏప్రిల్ 2023 తర్వాత భారతదేశంలో తయారైన కార్లు E20 (పెట్రోల్‌తో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే అంతకు ముందు తయారైన కార్లలో కూడా ఎలాంటి సమస్య లేదని ప్రధాన…

Read More
భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన…

Read More
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే మనుషులు ఇంకా ఉన్నారని నిరూపించింది ఈ ఘటన. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు, కేరళకు చెందిన ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి రావడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి, తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న…

Read More
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును….

Read More
సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!

సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన ముగ్గురు ఉపాధ్యాయులు!

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి తమ సొంత డబ్బులతో విద్యార్థుల కోసం ఆటో ఏర్పాటు చేసి పాఠశాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా, బదిలీపై వచ్చిన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. వారి కృషితో మొదట విద్యార్థుల సంఖ్య 21కు,…

Read More
EPFO: పెళ్లి కోసం పీఎఫ్‌ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!

EPFO: పెళ్లి కోసం పీఎఫ్‌ నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!

EPFO: చాలా మందికి పెళ్లి ఖర్చులు ఒక ముఖ్యమైన వ్యయంగా ఉంటాయి. అందువల్ల చాలా మంది ఉద్యోగస్తులు తమ పీఎఫ్‌ ఖాతా నుండి ముందుగానే డబ్బు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తారు. అయితే, ఈనాటికీ చాలా మందికి పెళ్లి కోసం తమ పీఎఫ్‌ ఖాతా నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎవరి పెళ్లి కోసం, ఎన్ని విత్‌డ్రాయల్స్ అనుమతిస్తారు.. అలాగే ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపై స్పష్టత లేదు. ఇప్పుడు పెళ్లి కోసం ఎన్నిసార్లు…

Read More
కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

కన్యా రాశిలోకి చంద్రుడు.. వీరు చల్లగా ఉండటం ఖాయం

అయితే చంద్రుడు సింహ రాశిని వదిలి పెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇలా కన్యారాశిలోకి సంచారం చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఈ రాశుల వారు చాలా చల్లగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వలన కలిసి వస్తుంది వీరు డబ్బును సంపాదించడంలో, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో ముందుంటారు….

Read More
ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కి భర్త.. పోలీసులు వచ్చి చూడగా రక్తపు మడుగులో..

వాళ్లిద్దరికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ పిల్లులున్నారు. ఊరు కాని ఊరు వచ్చి జీవిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అనుమానం పెను భూతమై వేధించగా భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దారుణ ఘటన తెనాలి మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన సంధ్యారాణి, నరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. హోటల్ లో పనిచేసే నరేంద్ర బాబు భార్యను తీసుకొని కొన్నాళ్ల క్రితం…

Read More