Headlines

స్క్రీన్​ ఇంటీరియర్‌‌తో మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న రెనాల్ట్‌..! కొత్త కారు విశేషాలు ఇవే

చిన్న కార్ల విభాగంలో చెరగని ముద్ర వేసిన క్విడ్ సరికొత్త ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్ హంగులతో మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంది. మెరుగైన భద్రతా ప్రమాణాలతో పాటు అధునాతన ఇంటీరియర్ అనుభూతిని అందించే లక్ష్యంతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలు తెలుసుకుందాం. ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు ముందు భాగంలో పదునైన కొత్త బంపర్, గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్‌ను అమర్చగా అన్ని వేరియంట్లలో…

Read More

సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు.. అశ్విన్ ఎవరిని ఎంచుకున్నాడంటే?

Sachin Tendulkar, Kapil Dev: భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌, సునీల్‌ గావస్కర్‌, ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌.. ఇలా ఎన్నో దిగ్గజాల పేర్లు వినిపిస్తాయి. అయితే, మాజీ భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం తనదైన శైలిలో ఈ చర్చకు సమాధానం ఇచ్చాడు. ఓ స్పెషల్ ‘కేటగిరీ’లో భారత క్రికెట్‌ దిగ్గజాలను ఒకరితో ఒకరిని…

Read More

అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…

Read More

పిల్లల ఆరోగ్యంపై పెద్ద ముప్పు.. మెనింగోకాకల్ మెనింజైటిస్‌ నుంచి రక్షణకు ఏం చేయాలి?

మెనింగోకాకల్ మెనింజైటిస్ ఇన్ఫెక్షన్: మీ చిన్నారికి ఇది సోకక ముందే జాగ్రత్త పడండి. ఇది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ఇంకా ఇది మెదడు, వెన్నుపామును కప్పి ఉంచే రక్షక పొరలను కూడా ఇది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అలాగే, పిల్లల్లో వచ్చే జ్వరం, ఇంకా తీవ్రమైన తలనొప్పి, అదే పనిగా వాంతులు, మెడ బిగుసుకుపోవడం, తక్కువ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Read More

టాటూ వేయించుకుంటున్నారా.. ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..

నేటి యువతలో టాటూలు వేయించుకోవడం ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తమ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను, నచ్చిన వ్యక్తుల పేర్లను శరీర భాగాలపై పచ్చబొట్లుగా వేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం ఫ్యాషన్ మాత్రమే చూసుకుని.. పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా శుభ్రం చేయని పరికరాలు, వాడిన సూదులనే మళ్లీ వాడటం వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు….

Read More

Personal Finance: నెలకు రూ.4000 ఆదా చేసి కోటీశ్వరులు ఎలా అవ్వాలి?

SIP Investment: కొన్నిసార్లు ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నిధిని సృష్టించడంలో మీకు సహాయపడుతుంది (SIP పెట్టుబడి). ఆదాయం లేదా జీతం తక్కువగా ఉంటే, కోట్ల రూపాయల కార్పస్‌ను ఎప్పటికీ సృష్టించలేమని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తారు. కానీ ఆ ఆలోచన అస్సలు నిజం కాదు. వాస్తవానికి మీరు సరైన, దీర్ఘకాలిక పథకాన్ని ఎంచుకోవాలి. దానితో పాటు, మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, మీ జీతం నెలకు 20,000 రూపాయలు…

Read More

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…

Read More

‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు

కాకినాడ, ఆగస్ట్‌ 21: కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన నూకరాజు.. సుమారు రెండు నెలల క్రితమే సాధిక్‌ఖాన్‌ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇకపై వేధించవద్దని వేడుకున్నట్లు సమాచారం. ‘ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకపై మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి’ అని కోరినట్లు తెలుస్తోంది. సాధిక్‌ వల్ల తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, తమ ఇంటివైపు రావద్దని అతడికి చెప్పాలని సాధిక్‌ తల్లినీ నూకరాజు బతిమాలినట్లు సమాచారం. ఆమె కూడా కుమారుడికి హితవు…

Read More

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు..

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి లబ్ది చేకూర్చేందుకు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఒక్కసారి మాత్రమే ఇవి అందుతాయి. రెండు విడతలుగా వీటిని కేంద్రం నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఒక్కొ ఉద్యోగి తరపున రూ.3 వేలు కేంద్రం ఇస్తోంది….

Read More

ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో షియోమీ సంచలనం.. స్కైనోమడ్​ సిరీస్ ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే

SUVలో ప్రయాణంతో పాటు క్యాంపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, లగ్జరీ అనుభూతిని కోరుకునే వారికి Xiaomi SkyNomad ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారనుంది. Xiaomi తాజాగా పరిచయం చేసిన ఈ SUV సిరీస్‌లో 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లతో పాటు క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Studio మోడల్ కూడా ఉంది. భారీ బ్యాటరీలు, స్మార్ట్ టెక్నాలజీ దీనికి అదనపు ఆకర్షణ. నాలుగు వేరియంట్లు.. Xiaomi SkyNomad సిరీస్‌ను Kunlun ప్లాట్‌ఫారమ్, అధునాతన టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా అభివృద్ధి చేసినట్టు కంపెనీ తెలిపింది….

Read More