SBI: ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. ఇక ఛార్జీల మోత.. అక్టోబర్ 1 నుంచి అమలు!
SBI New Rules: శాలరీ ప్యాకేజీ ఖాతాదారుల కోసం ఇతర బ్యాంకుల ఏటిఎంల నుండి చేసే ఉచిత లావాదేవీల పరిమితిని ఐదుకు తగ్గిస్తున్నట్లు ఎస్బిఐ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 10 లావాదేవీలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ తనిఖీలు, మినీ-స్టేట్మెంట్ల వంటి సేవలు ఉంటాయి. ఉచిత పరిమితిని చేరుకున్న తర్వాత నగదు ఉపసంహరణలపై రూ.23 ఛార్జీ విధించనుంది. ఆర్థికేతర లావాదేవీలపై అదనపు జీఎస్టీ వర్తిస్తుంది. ఈ మార్పు ఏ ఖాతాదారులకు వర్తిస్తుందో, ఇది…