AP SSC Advanced Supplementary 2026: ఇవాళ్టి నుంచే టెన్త్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తులు.. పూర్తి షెడ్యూల్ ఇదే
అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒకటి రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు తమ సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడానికి పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మే 1 నుంచే అంటే ఈ రోజు…