Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC Tour: అద్భుత ప్యాకేజీ.. ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!

దేవాలయాలు, సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికతను ఒకేసారి ఆస్వాదించాలని అనుకునే వారికి IRCTC ప్రత్యేక ‘Coastal Karnataka’ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే ఈ 5 రాత్రులు – 6 రోజుల ప్యాకేజీలో ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, హోర్నాడు, శృంగేరి, మంగళూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్యాకేజీ ముఖ్యాంశాలు ప్యాకేజీ పేరు: Coastal Karnataka ప్యాకేజీ కోడ్:…

Read More
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి చెక్ పెట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎవరైనా బహిరంగంగా మూత్రవిసర్జన చేసినా లేదా చెత్త వేసినా వాటిని రికార్డ్ చేస్తారు. ఆ దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తుల ఫొటోలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. ఈ ‘హాల్ ఆఫ్ షేమ్’ ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read More
చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

గోంద్ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం, శీతాకాలంలో తయారు చేసుకునే పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. గోంద్ లడ్డూల రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు గోంద్, ఒక కప్పు గోధుమ పిండి, అర…

Read More
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. బియ్యం సేకరణపై మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి తెలంగాణ నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని కేంద్రం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో…

Read More
బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జులై 27 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి…

Read More
భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..

భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త ఆత్మహత్య! సూసైడ్ నోట్‌లో చివరి కోరిక..

ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతులను హరీష్ (39), ఆయన భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8), నక్ష (4)గా పోలీసులు గుర్తించారు. మృతుడు హరీష్ ఓ బీమా సంస్థలో వాహనాల రికవరీ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో హరీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…

Read More
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

మహిళా ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్.. ఆ వెంటనే ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్‌.. ఆ తరువాత హాస్పిటల్‌లో అడ్మిషన్. ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఈ క్రమంలోనే నేషనల్ పోలీస్ అకాడమీ మహిళ ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రకటించారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో ఉండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ లో నమోదైన కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కి బదిలీ…

Read More
Gold Prices: గోల్డ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇవాళ భారీగా పెరిగిన ధరలు.. వామ్మో.. ఒకేసారి తులం ఎంతంటే..?

Gold Prices: గోల్డ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇవాళ భారీగా పెరిగిన ధరలు.. వామ్మో.. ఒకేసారి తులం ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే బ్యాడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆమాంతం హైక్ అవుతూ వస్తోన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దాని ప్రభావంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా…..

Read More
హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..

హాల్ మార్క్ లేకుండానే బంగారం విక్రయాలు.. జ్యూవెలరీ వ్యాపారులకు వణుకు పుట్టిస్తున్న BIS..

జ్యూవెలరీ వ్యాపారులకు BIS దాడులు వణుకు పుట్టిస్తున్నాయి.. హాల్‌మార్క్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై కొరడా విధించడంతోపాటు.. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం తెలంగాణలో కలకలం రేపింది. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) హాల్ మార్క్ నిబంధనలను పాటించని బంగారు వ్యాపారులపై చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాతరపెట్టి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న బంగారు షాపులపై దాడులు నిర్వహించి భారీమొత్తంలో హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలు సీజ్ చేశారు.. తెలంగాణలోని…

Read More
Bank Holidays: ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays: ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays: ప్రభుత్వ పండుగలు, వారాంతాలు మొదలైన వాటి కారణంగా ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. జూలై నెల ముగియనుండటంతో మరికొన్ని రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు ఉంటాయనేది వెలువడింది. అంటే, ఆగస్టులో బ్యాంకులకు మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ఉండనున్నాయి. ఈ పరిస్థితిలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేయవో తెలుసుకుందాం.. ఇది కూడా చదవండి: Income Tax: భారతదేశంలో…

Read More