Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షం నీళ్లు స్వచ్ఛమైనవేనా? వీటిని నేరుగా తాగడం మంచిదేనా..

వర్షపు నీటి బిందువులు నేలను చేరే ముందు వాతావరణంలోని అనేక పదార్థాలతో సంబంధంలోకి వస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, పొగ, కాలుష్య కణాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు వర్షపు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు బయటకు చూడటానికి శుభ్రంగా కనిపించినప్పటికీ, అందులో కంటికి కనిపించని హానికరమైన మూలకాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వర్షపు నీరు ఎందుకు తాగకూడదు? వర్షాకాలంలో మొదట కురిసే వర్షపు నీటిలో వాతావరణంలో పేరుకుపోయిన దుమ్ము, రసాయనాలు,…

Read More
Moral Story: పట్టుదలతో గెలుపు తథ్యం.. గొప్ప జీవిత పాఠం నేర్పే కుందేలు-తాబేలు కథ

Moral Story: పట్టుదలతో గెలుపు తథ్యం.. గొప్ప జీవిత పాఠం నేర్పే కుందేలు-తాబేలు కథ

అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో ఒక కుందేలు కూడా ఉండేది. అది చాలా వేగంగా పరుగెత్తగలిగేది. తన వేగంపై కుందేలుకు చాలా గర్వం. అవకాశం దొరికినప్పుడల్లా ఇతర జంతువులను ఎగతాళి చేస్తూ, ‘నా లాంటి వేగవంతుడు ఈ అడవిలో ఎవరూ లేరు’ అని గొప్పలు చెప్పుకుంటూ తిరిగేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది. కానీ తాబేలు ఎంతో…

Read More
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే?

వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : వండిన అన్నం కప్పు, నూనె, నెయ్యి, కరివేపాకు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు తరిగినవి, ఉడికించిన బఠానీలు, ఉప్పు, పచ్చి మిర్చీ, జీడిపప్పు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర. తయారీ విధానంలోకి వెళితే: ఒక కప్పు అన్నం తీసుకోవాలి. అది పొడి పొడిగా ఉండేందుకు కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి. ఇప్పుడు పాన్ పెట్టి, అందులో మినపప్పు, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు వేసి మంచిగా చిట పటమనే వరకు…

Read More
PM Modi: యుద్ధంతో నష్టం.. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

PM Modi: యుద్ధంతో నష్టం.. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని.. స్కైరూట్‌ సక్సెస్‌ కావడం దేశానికి గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు. 28 ఏళ్ల యువకులు ఈ ఘనతను సాధించారన్నారు. యువత సాహసాలు చేయడమే కాదు, సక్సెస్‌ అవుతున్నారని మోదీ తెలిపారు. రాజస్థాన్‌లో ఆయిల్‌ రిఫైనరీని దేశానికి అంకితంచేశామని.. సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ను ప్రారంభించుకున్నామని.. గ్రీన్‌…

Read More
Investments: స్టార్టింగ్‌లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.లక్ష.. ఈ వ్యాపారి బాధ వింటే కన్నీళ్లే..

Investments: స్టార్టింగ్‌లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.లక్ష.. ఈ వ్యాపారి బాధ వింటే కన్నీళ్లే..

వ్యాపారం స్టార్ట్ చేసి సక్సెస్ అయినవారు కొందరు ఉంటే.. నష్టపోయినవారు కూడా చాలామంది ఉంటారు. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు డబ్బులు ఒక్కసారిగా వస్తాయి. అయితే కొన్ని రోజులకు బిజినెస్ మందగిస్తుంది. తాజాగా థానేకు చెందిన దోస రెస్టారెంట్ యజమాని.. సంవత్సరాలు గడిచేకొద్దీ తన వ్యాపార ఆర్థిక పరిస్థితి ఎలా మారిపోయిందో వెల్లడించిన వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పుడు తన అవుట్‌లెట్ నెలకు 12 నుంచి 13 లక్షల ఆదాయాన్ని సంపాదించేదని, ఇప్పుడు ఖర్చులు పోనూ నెలకు సుమారు రూ.లక్ష…

Read More
Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్

Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్

Rohit Sharma : లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో (138 పరుగులు) చెలరేగాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత ఆయన బ్యాట్ పైకి లేపకపోవడం, లార్డ్స్ మెంబర్స్ బాల్కనీ నుంచి వచ్చిన స్టాండింగ్ ఓవేషన్‌కు పెద్దగా స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరంభంలో వచ్చిన విమర్శలకు తన బ్యాట్‌తోనే జవాబిచ్చిన రోహిత్ శర్మ, మ్యాచ్ ముగిశాక ఏమీ…

Read More
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. కష్టాలను జయించి డాక్టర్‌ కలకు చేరువైన బాలిక

NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. కష్టాలను జయించి డాక్టర్‌ కలకు చేరువైన బాలిక

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి కుమార్తె నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆలంగుడి జోన్‌లోని కీరమంగళం వడక్కు కుమరన్‌రోడ్డు ప్రాంతానికి చెందిన తమిళరసన్‌ పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పటి నుంచే వైద్యురాలు కావాలనే లక్ష్యంతో చదువును కొనసాగించింది. ప్రియదర్శిని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కీరమంగళం బాలికల ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. డాక్టర్‌ కావాలన్న సంకల్పంతో నీట్‌…

Read More
Cinema: మనుషులను దారుణంగా చంపేసి శవాలతో పెయింటింగ్.. నగరంలో సైకో కిల్లర్.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..

Cinema: మనుషులను దారుణంగా చంపేసి శవాలతో పెయింటింగ్.. నగరంలో సైకో కిల్లర్.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ జానర్ చిత్రాలకు ఎల్లప్పుడు ప్రజాదరణ పొందుతాయి. అందుకే ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచే కథలకు మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి సినిమాలలో, ఇటీవల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘M4M: మోటివ్ ఫర్ మర్డర్’. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా సందడి చేయనప్పటికీ, ఇప్పుడు ఇది మరోసారి ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ…

Read More
సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో హిట్ మ్యాన్ సెంచరీతో బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read More
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే రేఖ.. ఇది మీ చేతిలో ఉంటే మీ జన్మ ధన్యమే

మిమ్మల్ని కోటీశ్వరులను చేసే రేఖ.. ఇది మీ చేతిలో ఉంటే మీ జన్మ ధన్యమే

అరచేతిలో అనేక రేఖలు ఉంటాయి. ఒక్కో రేఖ ఒక్కో విధమైన ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని రేఖల్లో కంటే అరచేతిలో త్రిశూలం రేఖ ఉంటే, చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంట. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉండటం వలన ఇది మీకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇలాంటి గుర్తు ఉన్నవారు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. వీరిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరికి అదృష్టం కూడా కలిసి…

Read More