Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి తీవ్ర అశాంతితో రగులుతోంది. గత కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రజా ఉద్యమం వల్ల PoK త్వరలోనే భారతదేశంలో విలీనం కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు…

Read More
ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ – పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారు..! గతంలో శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో…

Read More
యూరప్‌తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్!

యూరప్‌తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్!

భారతదేశం – బెల్జియం దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చేందుకు గానూ మొట్టమొదటి ‘భారత్-బెల్జియం వ్యూహాత్మక చర్చలు’ (India-Belgium Strategic Dialogue) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ సహ-అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య దౌత్య,…

Read More
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! సరికొత్త ఫీచర్లతో IRCTC కొత్త వెబ్‌సైట్!

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! సరికొత్త ఫీచర్లతో IRCTC కొత్త వెబ్‌సైట్!

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక అద్భుతమైన శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ, ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే దిశగా రైల్వే శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కూడిన కొత్త వెబ్‌సైట్ ‘బీటా వెర్షన్’ను ప్రజల వినియోగం కోసం అధికారికంగా ప్రారంభించింది. ప్రయాణికులు ఈ కొత్త వెబ్‌సైట్ అనుభవాన్ని పరిశీలించడంతో పాటు, దాని పనితీరుపై…

Read More
Broccoli: అమ్మ బాబోయ్..బ్రోకలీ తింటే ఇన్ని లాభాలున్నాయా..?

Broccoli: అమ్మ బాబోయ్..బ్రోకలీ తింటే ఇన్ని లాభాలున్నాయా..?

ఆరోగ్యకరమైన జీవనశైలిలో కూరగాయలకు కీలక పాత్ర ఉంది. వీటిలో బ్రోకలీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్ జాతికి చెందిన ఈ క్రూసిఫరస్ కూరగాయలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని, అవి మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు, బ్రోకలీ అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. క్యాన్సర్ నివారణలో బ్రోకలీ పాత్ర బ్రోకలీకి క్యాన్సర్ నివారణ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు…

Read More
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు నీతులు చెప్పే పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఈ ఘటన నిరూపించింది. హడావిడిగా రాకపోకలు సాగించే పీక్ అవర్స్‌లో, ఆరున్నరేళ్ల వయసున్న తన మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఒక ఎస్సైపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా, ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నార్సింగి ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా పనిచేస్తున్న పూజారి తిరుపతి, శనివారం సాయంత్రం…

Read More
Jana Nayagan Movie: ఎట్టకేలకు థియేటర్లలోకి విజయ్ లాస్ట్ మూవీ.. జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే..

Jana Nayagan Movie: ఎట్టకేలకు థియేటర్లలోకి విజయ్ లాస్ట్ మూవీ.. జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే..

తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన పాలనలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు సీఎం విజయ్. అయితే మొన్నటి వరకు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఇకపై తాను సినిమాల్లో నటించడం లేదని.. నటన నుంచి రిటర్మైంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తన ఆఖరి సినిమా జన నాయగన్ అని స్వయంగా ప్రకటించారు. ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయలకు ముందు ఆయన నటించిన ఈ మూవీ నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది….

Read More
Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

అమ్మోరు సినిమాతో బాలనటిగా అఖండ కీర్తిని సంపాదించుకున్న నటి సునయన. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, అమ్మోరు సినిమా షూటింగ్ అనుభవాలు, వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన సునయన, తాను సినిమాల్లో హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించారు. పద్ధతిగల అమ్మాయి ఇమేజ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలనే ఆలోచన తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు….

Read More
E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 Fuel: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంధన పరివర్తనలలో ఒకదానిని సాధించింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2014లో సుమారు 1.5 శాతం నుండి గతేడాది నాటికి 20 శాతానికి పెరిగి, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుంది. ఏప్రిల్ 2023 తర్వాత భారతదేశంలో తయారైన కార్లు E20 (పెట్రోల్‌తో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే అంతకు ముందు తయారైన కార్లలో కూడా ఎలాంటి సమస్య లేదని ప్రధాన…

Read More
Cleaning Tips: మీ ఇంటి స్విచ్‌బోర్డులు పసుపు రంగులోకి మారాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మెరుసిపోతాయ్‌

Cleaning Tips: మీ ఇంటి స్విచ్‌బోర్డులు పసుపు రంగులోకి మారాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మెరుసిపోతాయ్‌

Cleaning Tips: క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసినప్పటికీ, ఒక విషయం తరచుగా గమనించరు. అదే స్విచ్‌బోర్డులు. కాలక్రమేణా, వాటిపై దుమ్ము, ధూళి, వేలిముద్రలు పేరుకుపోయి, పసుపు రంగులోకి మారతాయి. దీనివల్ల గది మొత్తం శుభ్రం చేసిన తర్వాత కూడా అవి పాతవిగా, మురికిగా కనిపిస్తాయి. అదృష్టవశాత్తూ, వాటిని శుభ్రం చేయడానికి ఖరీదైన రసాయన క్లీనర్‌లను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. కొన్ని సాధారణ గృహోపకరణాలు వాటి మెరుపును పునరుద్ధరించడంలో సహాయపడతాయి. తెల్లటి టూత్‌పేస్ట్ అత్యంత సులభమైన…

Read More