పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్న పీఓకే.. తిరగబడ్డ జనం.. అసలు కారణాలు ఇవే!
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మరోసారి తీవ్ర అశాంతితో రగులుతోంది. గత కొన్ని వారాలుగా రావల్కోట్, ముజఫరాబాద్, బాగ్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ప్రజా ఉద్యమం వల్ల PoK త్వరలోనే భారతదేశంలో విలీనం కాబోతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు…