Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్‌ఆర్ ఫంక్షన్…

Read More
Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే!

రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్…

Read More
NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..

NEET UG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులను ఇక్కడ చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్ లీక్ వివాదంతో రద్దైన పరీక్షను జూన్ 21, 2026న తిరిగి నిర్వహించగా, ఇప్పుడు గడువుకంటే ముందుగానే ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన రీ-నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు….

Read More
టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సాంకేతిక నిపుణుడు విద్యాసాగర్ వంగాలకు అత్యున్నత స్థాయి బాధ్యతలు దక్కాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా చాప్టర్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ వంగాలను అధికారికంగా నియమించారు. ఐవోసీ గ్లోబల్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా, జాతీయ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ సంయుక్తంగా ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయ కమ్యూనిటీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు…

Read More
COVID-19: ఏపీలో కరోనా కలకలం.. నలుగురు మృతి

COVID-19: ఏపీలో కరోనా కలకలం.. నలుగురు మృతి

ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. జూన్‌ 26 నుంచి12 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు

సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చింది ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం. ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో 31 మంది నిందితులకు కేసు నుంచి ఉపశమనం లభించింది. 2019 జూన్ 30న కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు అధికారులు….

Read More
Aman Khan : ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితం.. ఇక్కడ మాత్రం 34 బంతుల్లో సెంచరీతో CSK ప్లేయర్ వీరవిహారం

Aman Khan : ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితం.. ఇక్కడ మాత్రం 34 బంతుల్లో సెంచరీతో CSK ప్లేయర్ వీరవిహారం

Aman Khan : క్రికెట్ మైదానంలో సిక్సర్ల సునామీ ఎలా ఉంటుందో ముంబైకి చెందిన స్టార్ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ మరోసారి చూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్ 2026(PPL 2026) టోర్నీలో విలన్యుర్ మోహిత్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్ ఖాన్, ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడ్డాడు. మహే మెగాలో స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 129 పరుగులు సాధించి వన్-మ్యాన్ షోతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తించాడు. ఇందులో ఏకంగా…

Read More
Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!

Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 15 ఏళ్లుగా తన యజమానితో కలిసి జీవించిన ఓ పెంపుడు కుక్క, యజమాని మరణాన్ని తట్టుకోలేక చివరికి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అక్కడి ప్రజలను కన్నీటి పర్యంతం చేసింది. సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల ప్రదీప్ జైన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం…

Read More
Kidney Cancer: లోపల కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నా బయటకు తెలీదు.. ఈ లక్షణాలు మొదటి స్టేజీలోనే గుర్తిస్తే ప్రాణాలు సేఫ్!

Kidney Cancer: లోపల కిడ్నీ క్యాన్సర్ పెరుగుతున్నా బయటకు తెలీదు.. ఈ లక్షణాలు మొదటి స్టేజీలోనే గుర్తిస్తే ప్రాణాలు సేఫ్!

కిడ్నీ క్యాన్సర్‌ను మొదటి లేదా రెండవ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి మన శరీరం ముందుగానే పంపే ఆ ప్రమాదకర హెచ్చరిక సంకేతాలు ఏంటి? దీనికి అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సల వివరాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. అత్యంత ముఖ్యమైన ముందస్తు లక్షణాలు: మూత్రంలో రక్తం పడటం : కిడ్నీ క్యాన్సర్ అత్యంత ప్రధానమైన మరియు మొదటి లక్షణం…

Read More
శివలింగానికి జలాభిషేకం నిషేధం.. భారతదేశంలోని ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

శివలింగానికి జలాభిషేకం నిషేధం.. భారతదేశంలోని ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

సనాతన ధర్మంలో శివుడిని సృష్టి, స్థితి, లయలకు అధిపతిగా భావిస్తారు. భక్తులు భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివలింగాన్ని పూజిస్తారు. శివారాధనలో అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నీరు, పాలు, బిల్వదళాలు, పుష్పాలు, ఉసిరికాయలు వంటి వాటితో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అయితే, భారతదేశంలో ఒక ప్రత్యేకమైన శివాలయం ఉంది. అక్కడ శివలింగానికి నీటితో అభిషేకం చేయడం పూర్తిగా నిషేధం. ఆ ఆలయమే ఉత్తరాఖండ్‌లోని శ్రీ సచ్చా అఖిలేశ్వర మహాదేవ్ ఆలయం….

Read More