మళ్లీ పెరిగిన బంగారం ధర! రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?
ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ మార్కెట్లో అనిశ్చితి మాత్రం ఇంకా తగ్గలేదు. ఉదయం ట్రేడింగ్లో MCXలో మే డెలివరీ గోల్డ్ 10 గ్రాములకు రూ.1,48,649 వద్ద స్వల్పంగా పెరిగి ట్రేడ్ అవుతుండగా, వెండి కూడా కొద్దిగా లాభపడి కిలో రూ.2,38,578 వద్ద ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే బంగారం మళ్లీ కొంత బలపడటానికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను జాగ్రత్తగా మారుస్తున్నాయి. స్ట్రెయిట్…