Headlines
Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!

Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోచే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండగా, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంపై దృష్టి సారించింది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలనే…

Read More
Shreyas Iyer: ధోని, కోహ్లీ, రోహిత్‌ వల్లే కాలేదు.. కానీ అయ్యర్‌ సాధించాడు! భారత క్రికెట్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌

Shreyas Iyer: ధోని, కోహ్లీ, రోహిత్‌ వల్లే కాలేదు.. కానీ అయ్యర్‌ సాధించాడు! భారత క్రికెట్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌

చెస్టర్‌-లె-స్ట్రీట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చి జట్టును ఆదుకోవడమే కాకుండా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేసి టీమ్‌ను ఆదుకున్నాడు. అయ్యర్‌ ఇన్నింగ్స్‌ టీ20 క్రికెట్‌కు సరిపోనట్లు కనిపిస్తున్న మ్యాచ్‌…

Read More
వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గురించి సాధారణంగా అందరికీ ఒక భారీ భవనం అనే అభిప్రాయం ఉంటుంది. టెలివిజన్‌లో కనిపించే దృశ్యాలు, అంతర్జాతీయ వార్తల కారణంగా అది ఎంతో విశాలమైన ప్రాంగణం, వందలాది మంది సిబ్బంది, భారీ సదుపాయాలతో ఉంటుందని చాలామంది ఊహిస్తారు. అయితే అక్కడ ప్రత్యక్షంగా వెళ్లిన తర్వాత వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లడించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా తొలిసారిగా వైట్…

Read More
Masala Green Chilli Curry: ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర.. ఈ చల్లగాలికి  వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే స్వర్గమే!

Masala Green Chilli Curry: ఆంధ్ర స్పెషల్ మసాలా పచ్చిమిర్చి కూర.. ఈ చల్లగాలికి  వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే స్వర్గమే!

ఈ వంటకానికి కావలసిన పదార్థాలు మన వంటింట్లో సులభంగా దొరికేవే. పెద్ద పచ్చిమిర్చిలు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి తురుము, చింతపండు రసం, కొద్దిగా బెల్లం మరియు నూనె ఉంటే సరిపోతుంది. మొదటగా తక్కువ కారం ఉండే పెద్ద లైట్ గ్రీన్ పచ్చిమిర్చిలను ఎంచుకుని, శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ప్రతి మిర్చికి మధ్యలో పొడవుగా చీలిక (గాటు) పెట్టాలి. ఒకవేళ కారం ఎక్కువగా వద్దు అనుకుంటే…

Read More
Central Government: ఒకే రోజు నాలుగు శుభవార్తలు.. దేశ ప్రజలకు పెద్ద ఊరట.. నెల ప్రారంభంలోనే జోష్..

Central Government: ఒకే రోజు నాలుగు శుభవార్తలు.. దేశ ప్రజలకు పెద్ద ఊరట.. నెల ప్రారంభంలోనే జోష్..

జులై నెల వచ్చేయడంలో దేశంలో అనేక కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రజలను నేరుగా ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు జులై 1 నుంచి ప్రవేశపెట్టారు. నెల ప్రారంభంలోనే దేశ ప్రజలకు పెద్ద ఊరట కలిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక బంగారం ధరలు కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇక జెట్ ఫ్యూయల్ ధరలు కూడా తగ్గగా.. దీని వల్ల విమాన ఛార్జీలు తగ్గే అవకాశముంది. ఇలా…

Read More
Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Tata Sierra: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

ఒకప్పటి ఐకానిక్ బ్రాండ్ పేరుతో వస్తున్న ఈ అద్భుతమైన కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 263 కిలోమీటర్ల ప్రయాణాన్ని సులభంగా అందిస్తుంది. క్వాడ్ వీల్ డ్రైవ్ సిస్టమ్, పదిహేనేళ్ల బ్యాటరీ వారంటీ లాంటి ఎన్నో ఆకర్షణీయమైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఈ టాటా ఎలక్ట్రిక్ కారు ధర, వేరియంట్లు, బుకింగ్స్, ఇతర ఫీచర్ల గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం. ధర, వేరియంట్ల వివరాలు టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79…

Read More
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్..! ఆకట్టుకుంటున్న గెలాక్సీ A27 ఫీచర్లు

గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి ఏఐ సర్వీసులతో వస్తున్న ఈ కొత్త ఫోన్, వినియోగదారుల అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్‌తో కూడిన ఈ డివైజ్ ధర, ఇతర ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్ గెలాక్సీ ఏ27 5జీలో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ-ఓ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. స్క్రీన్…

Read More
Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు

Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు

అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (AEEE), కాజమ్ నివేదిక ప్రకారం, చాలామంది తమ ఇళ్లలో ఉన్న సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డుల ద్వారా ఈవీలను ఛార్జ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది? దీన్ని ఎలా అధిగమించాలి? పెరుగుతున్న వాహనాలు.. 2016లో కేవలం 50,000 ఈవీలు అమ్ముడవ్వగా, 2025 నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు…

Read More
Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్‌ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేస్తోంది.. అయితే…

Read More
పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..! ఐవీఎఫ్ క్లినిక్‌కు వినియోగదారుల కమిషన్ షాక్

పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..! ఐవీఎఫ్ క్లినిక్‌కు వినియోగదారుల కమిషన్ షాక్

సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్న దంపతుల పిండాలను వారి అనుమతి లేకుండానే తొలగించిన ఫెర్టిలిటీ క్లినిక్‌పై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సేవల్లో లోపమే కాకుండా వైద్య నిర్లక్ష్యం, అన్యాయ వాణిజ్య పద్ధతిగా తేల్చింది. దంపతులకు రూ.5 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. 2024లో దంపతులు ఐవీఎఫ్ చికిత్స పొందగా 14 అండాల నుంచి నాలుగు పిండాలు సిద్ధమయ్యాయి. వాటిలో రెండు…

Read More