Headlines

Fact Check: పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? అసలు నిజం ఏంటో తెలిస్తే..

పుదీనా-దాల్చినచెక్క టీ తాగడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై నిజానిజాలు పరిశీలిస్తే.. దాల్చినచెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే, ఈ టీ డయాబెటిస్‌కు దాల్చినచెక్క, పుదీనాల ప్రభావం ఎంత? దాల్చినచెక్కలో సిన్నమాల్డిహైడ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క ఇన్సులిన్ తరహాలో పనిచేసి,…

Read More

Bigg Boss Telugu 10: రాబందుల్లా పొడుచుకు తింటున్నారు.. రాజకుమారి మరో సంచలన వీడియో.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో బాగా ఫేమస్ అయ్యిందిరాజకుమారి దయాన. అంతకు ముందు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా నెట్టింట బాగా పాపులర్ అయ్యారామె. ఈ క్రేజ్ తోనే కామన్ మ్యాన్ క్యాటగిరిలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కు ఎంపికైంది. ఈ కాంటెస్ట్ లో భాగంగా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఫిజకల్ టాస్కుల్లో రాజకుమారి ఆడిన తీరును చూసి ఆడియెన్స్ తో పాటు…

Read More

Rudraksha : ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం ఇలా చేయండి!

హిందూ సంప్రదాయంలోనూ, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రంలోనూ రుద్రాక్షకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. రుద్రాక్ష అంటే రుద్రుని అక్షులు (శివుడి కంటి నీటి చుక్కలు) అని అర్థం. రుద్రాక్షను ధరించడం వల్ల ఆరోగ్యం, ప్రశాంతత లభిస్తాయని మనకు తెలుసు. అయితే రుద్రాక్షను ఇంట్లో ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా గృహంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో రుద్రాక్షను ఎలా ఉపయోగించాలి, దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో…

Read More

WhatsApp: గుడ్‌న్యూస్‌.. ఇక గూగుల్ పే, ఫోన్‌పే అక్కర్లేదు.. ఇక వాట్సాప్‌ నుంచే అన్ని..!

WhatsApp: వాట్సాప్ భారతదేశంలో కొత్త బిల్లు చెల్లింపు ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ రోజువారీ గృహ, యుటిలిటీ బిల్లులను నేరుగా మెసేజింగ్ యాప్‌లోనే కనుగొని, నిర్వహించుకుని, చెల్లించవచ్చు. ప్రకటన ప్రకారం, గతంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)గా పిలిచే భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తోంది. ఇది 30 కేటగిరీలలోని 22,722 బిల్లుదారులకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ యాక్సెస్‌ ప్రక్రియను భారతదేశం అంతటా దశలవారీగా నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే వారాల్లో…

Read More

తల్లి ఆరోగ్యం – పిల్లల భవిష్యత్తు: ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పేరుతతో పోషకాహార విప్లవం!

దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా…

Read More

Producer SKN: 15 ఏళ్లైనా అదే రుచి, అదే ఆప్యాయత.. HYDలోని ఆ చిన్న టిఫిన్ సెంటర్ గురించి గొప్పగా చెప్పిన ఎస్కేఎన్

ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లోనూ పనిచేశారు. అనంతరం ఎంతో మంది స్టార్ హీరోలు, పెద్ద సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు ఎస్కేఎన్. ఇదే క్రమంలో ‘ట్యాక్సీవాలా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్ మూవీ మేకర్స్…

Read More

అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు!

అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే,  ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ,  రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ,  రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం,…

Read More

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం..

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహా ఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే.. అసెంబ్లీ తీర్మానం కాపీని మండలి చైర్మన్ కు పంపించాలని సభ్యులు నిర్ణయించారు. కాగా.. స్పీకర్‌పై నిన్నటి అనుచిత వ్యాఖ్యల అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ…

Read More

నోరు జారిన ముద్దుగుమ్మ.. రూ. 3 కోట్ల లాస్..! క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారుగా..

కొన్నిసార్లు హీరోయిన్ చేసే వ్యాఖ్యలు వారి కొంపముంచుతుంటాయి. తెలిసి తెలియక చేసే కామెంట్స్‌తో ట్రోల్స్ బారిన పడుతుంటారు చాలా మంది. ఆతర్వాత సోషల్ మీడియాలో తమ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత చాలా మంది క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ నోరు జారీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలేలా చేశాయి. ఏమగా రూ. 3 కోట్ల దావా వేశారు ఆమె మీద. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో…

Read More

Watch: క్లాస్ జరుగుతుండగా అనుకోని అతిథి సడన్ ఎంట్రీ.. పరుగులు తీసిన విద్యార్థులు

మేడ్చల్‌ జిల్లా: కీసరలోని సెరినిటీ స్కూల్‌లో నాగుపాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని మూడో అంతస్తులో ఉన్న పదో తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీచర్‌ క్లాస్ నిర్వహిస్తున్న సమయంలో గదిలోకి నాగుపాము రావడాన్ని విద్యార్థులు గమనించారు. పామును చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 45 నిమిషాల పాటు బయటే…

Read More