Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.1000 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మార్చి 2026…