దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్! ఎక్కడంటే..
గురుగ్రామ్, సెప్టెంబర్ 7: రోజువారీ పని విషయంలో మొదలైన చిన్న గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సహోద్యోగితో జరిగిన వాగ్వాదం అనంతరం 25 ఏళ్ల శివానిపై 35 ఏళ్ల సహోద్యోగి అస్లాం మియాన్ కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్గావ్లోని సెక్టార్ 37లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాని అనే మహిళ ఈ ఏడాది జూలై 13న…