Headlines
ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమా..? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీగా కొలువులకు APEPDCL నోటిఫికేషన్‌

ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమా..? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భారీగా కొలువులకు APEPDCL నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (APTRANSCO) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 135 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఎలక్ట్రికల్‌, సివిల్‌, టెలికాం విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20,…

Read More
ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!

ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!

 ఈ కారం పొడి తయారీకి మునగాకును ఎంచుకునేటప్పుడు మరీ లేతగా ఉన్నది కాకుండా, మరీ ముదిరిపోయినది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకులను సేకరించాలి. ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆకుల్లో ఇసుక లేదా దుమ్ము ఏమీ లేకుండా చూసుకోవాలి. కడిగిన మునగాకును ఒక కాటన్ గుడ్డపై పరుచుకుని, తడి అంతా పూర్తిగా ఆరిపోయే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా కారం పొడి ఎక్కువ…

Read More
ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి!

ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి!

ఏ దిశలో పెట్టకూడదు?: వాస్తు ప్రకారం, ఇంటికి ఉత్తర, తూర్పు దిశలు చాలా పవిత్రమైనవి. ఈ దిశల నుండి ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం, సానుకూల శక్తులు వస్తాయి. కాబట్టి, పొరపాటున కూడా ప్లాస్టిక్ లేదా ఆర్టిఫిషియల్ మొక్కలను ఉత్తర, తూర్పు దిశలలో ఉంచకూడదు. ఒకవేళ కేవలం డెకరేషన్ కోసమే పెట్టాలనుకుంటే, వాటిని ఇంటి పడమర లేదా దక్షిణం దిశలలో ఉంచవచ్చు.

Read More
మెగాస్టార్ చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – ప్రివ్యూ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్

మెగాస్టార్ చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – ప్రివ్యూ ఈవెంట్ లో హీరో శ్రీకాంత్

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌న‌ల్…

Read More
సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా

సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ స్పాంజ్ లాంటి ఇడ్లీలు.. ఇంట్లోనే చేసేయండి చక చకా

మనం కూడా హోటల్ స్టైల్ లో ఇంట్లోనే మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో, అందుకు పర్ఫెక్ట్ ఇడ్లీ పిండిని ఏ చిట్కాలతో సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే మీ ఇంట్లో కూడా ఇడ్లీలు దూది లాగా వస్తాయి. ఈ పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి తయారీ కోసం మనం ఇడ్లీలు చేసుకోవడానికి ముందు రోజే ప్రాసెస్ ప్రారంభించాలి. ఇందుకు ఒక గ్లాసు మినపగుళ్లను ఒక…

Read More
బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలు.. మళ్లీ చురుకుగా రుతుపవనాలు!

బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలు.. మళ్లీ చురుకుగా రుతుపవనాలు!

హైదరాబాద్‌, జూలై 15: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇటీవల బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలపడటంతో దట్టమైన మేఘాలు ఏర్పడి, రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం క్రమంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు…

Read More
5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

5 నిమిషాల్లో రుచికరమైన తాలింపు పెరుగు అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

వేసవికాలంలో చల్లగా, తేలికగా, ఆరోగ్యకరంగా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చే వంటకం పెరుగు అన్నం. సరైన తాలింపు, అల్లం, పచ్చిమిర్చి కలిస్తే ఈ సాధారణ వంటకం కూడా ఎంతో రుచిగా మారుతుంది. ముఖ్యంగా ఆవకాయ లేదా మామిడికాయ ఊరగాయతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. 5 నిమిషాల్లో చేసే తాలింపు పెరుగు అన్నం (Curd Rice) వంటకం తయారు చేయడం చాలా సులువు. కావలసిన పదార్థాలు.. ఉడికించి చల్లార్చిన అన్నం – 2 కప్పులు, తాజా పెరుగు –…

Read More
పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ వాడుతున్నారా? ‘ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్’ గురించి తెలుసా?

పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ వాడుతున్నారా? ‘ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్’ గురించి తెలుసా?

మైక్రో-లూవర్ సాంకేతికతతో తయారయ్యే ఈ ప్రొటెక్టర్లు, కేవలం నేరుగా చూసే వారికి మాత్రమే స్క్రీన్‌ను స్పష్టంగా చూపిస్తాయి. పక్క నుంచి చూసేవారికి స్క్రీన్ ఖాళీగా లేదా నల్లగా కనిపిస్తుంది. డేటా చోరీని నివారించడంలో మరియు వ్యక్తిగత భద్రతను పెంచడంలో ఇవి ఎలా సహాయపడతాయో, అలాగే వీటిని వాడేటప్పుడు ఉండే కొన్ని చిన్న పరిమితులు ఏమిటో తెలుసుకుందాం! ఎలా పనిచేస్తుంది? ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్లు చూడటానికి మామూలు టెంపర్డ్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ షీట్ లాగే ఉంటాయి. అయితే…

Read More
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై క్యాబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా…

Read More
E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 ఇంధనంతో 3-5 శాతం మైలేజీ తగ్గితే మీ పెట్రోల్ బిల్లుపై పడే ప్రభావం ఎంత?

E20 Fuel: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంధన పరివర్తనలలో ఒకదానిని సాధించింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2014లో సుమారు 1.5 శాతం నుండి గతేడాది నాటికి 20 శాతానికి పెరిగి, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకుంది. ఏప్రిల్ 2023 తర్వాత భారతదేశంలో తయారైన కార్లు E20 (పెట్రోల్‌తో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. అయితే అంతకు ముందు తయారైన కార్లలో కూడా ఎలాంటి సమస్య లేదని ప్రధాన…

Read More