Headlines
ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

ఓరుగల్లు వాసులకు డబుల్ ధమాకా.. దశాబ్దాల కల సాకారం.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ చారిత్రక నగరం, ఐటీ – పారిశ్రామిక హబ్‌గా వేగంగా ఎదుగుతున్న ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ శంషాబాద్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃప్రారంభ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవతో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. విమానం ఎగిరేందుకు ముహూర్తం ఖరారు..! గతంలో శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణ ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో…

Read More
నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు కనీసం ఒక్కసారైనా మనకు దర్శనమిచ్చే పదాలు నిబ్బా, నిబ్బి. ఫేస్‌బుక్ మీమ్ పేజీల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసినా ఈ రెండు పదాల హడావిడి మామూలుగా లేదు. వింతగా.. కాస్త కామెడీగా వినిపించే ఈ పదాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? గూగుల్ డిక్షనరీల్లోనూ దొరకని ఈ పదాలు రాత్రికి రాత్రే యువతరం వాడుక భాషగా ఎలా మారాయో చాలా మందికి తెలియదు. ఈ నిబ్బా లేదా నిబ్బి…

Read More
Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

ఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి. అర లీటరు కమ్మటి పెరుగును తీసుకుని, కవ్వంతో లేదా విస్కర్ సహాయంతో ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా చిలుక్కోవాలి. పెరుగు పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు….

Read More
బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..

బాబోయ్.. బంగారంతో లోదస్తులు! మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్‌!? వైరల్ వార్త చూస్తే..

ప్రస్తుతం ఇరాక్ రాజకీయాలు అవినీతి వ్యతిరేక ప్రచారంతో హోరెత్తుతున్నాయి. మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంటిపై దాడి జరిగిందంటూ, స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాతో కూడిన సోషల్ మీడియా వార్తలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఆమె ఇంట్లో 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 490 కోట్లు) నగదు, 27 కిలోల స్వచ్ఛమైన బంగారం, బంగారు ఎంబ్రాయిడరీ చేసిన బ్రాలు, ప్యాంటీలు వంటి విలాసవంతమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసలు సోషల్ మీడియాలో ప్రచారం…

Read More
Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మొదటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగి దట్టమైన ఆకుపచ్చని అటవీ వాతావరణాన్ని సృష్టించాయి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన భూములు ఇప్పుడు చెట్లతో నిండిపోయి, చల్లని గాలులు వీచే ప్రకృతి వనాలుగా మారాయి. ఈ గ్రీన్ జోన్‌లో అనేక రకాల స్థానిక జాతుల చెట్లతో పాటు పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు…

Read More
చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?

చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?

రామ్ చరణ్ ఇటీవల నటించిన పెద్ది సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ అందుకుంది. దీంతో సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో టాలీవుడ్‌ను షేక్ చేసిన ‘రంగస్థలం’ కాంబో రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ…

Read More
TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..

TGSRTC : టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం..

హైదరాబాద్- బెంగళూరు రూట్‌లో ప్రయాణించే వారికి మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం నగర ట్రాఫిక్ ఇబ్బందులను తప్పిస్తూ, సమయాన్ని ఆదా చేసే ఉద్దేశ్యంతో పుష్పక్ ఏసీ ఫీడర్ అనే కొత్త సర్వీలసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సాధారణంగా మియాపూర్, నిజాంపేట్, జేఎన్‌టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్,…

Read More
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది చేపలు తినేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి పొరపాటున ముల్లును కూడా మింగేస్తుంటారు. గొంతులో ముల్లు ఇరుక్కుపోవడం అనేది కేవలం ఒక సాధారణ ఇబ్బంది మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో భయంకరమైన అంతర్గత ఆరోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గొంతులో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అన్నం ముద్దను మింగడం లేదా అరటిపండు తినడం వంటి పాతకాలపు చిట్కాలను సూచిస్తుంటారు. కొన్ని చిన్న ముల్లుల విషయంలో…

Read More
సాధారణ గాలి vs నైట్రోజన్ గాలి.. బైక్, కారు టైర్లకు ఏది మంచిది? అసలు నిజం తెలుసుకోండి..

సాధారణ గాలి vs నైట్రోజన్ గాలి.. బైక్, కారు టైర్లకు ఏది మంచిది? అసలు నిజం తెలుసుకోండి..

వాహనదారులకు ఎప్పుడూ ఉండే పెద్ద డౌట్.. టైర్లలో సాధారణ గాలి కొట్టించాలా లేక నైట్రోజన్ గాలి కొట్టించాలా అని. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో లేదా టైర్ షాపుల్లో నైట్రోజన్ గాలి వాడితే టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయని, మైలేజ్ కూడా పెరుగుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో నిజమెంత, సాధారణ గాలికి, నైట్రోజన్‌కు ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ గాలితో పోలిస్తే నైట్రోజన్ వాయువు అణువులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. దీనివల్ల…

Read More
E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా?ఎక్స్‌పర్ట్స్ సమాధానాలు ఇవే!

E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా?ఎక్స్‌పర్ట్స్ సమాధానాలు ఇవే!

E20 Fuel: దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ప్రవేశపెట్టారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాడకంపై మార్కెట్‌లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌ బంకుల్లో E-20 పెట్రోల్‌ లభిస్తోంది. అయితే ఈ పెట్రోల్‌ వల్ల మైలేజీ తక్కువగా ఇస్తోంది.. వాహనాలపై ఎఫెక్ట్‌ పడుతుందని ఇలా రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రముఖ ఆటో పరిశ్రమ నిపుణులతో విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనిపై పలు పలు కీలక విషయాలను వెల్లడించారు. మారుతి, టయోటా,…

Read More