అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త చార్లెస్ శ్వాబ్ ఒకప్పుడు ఒక సాధారణ కార్మికుడి స్థాయి నుండి ఉక్కు కర్మాగారానికి అధిపతిగా ఎదిగారు. ఆయన విజయాన్ని చూసి చాలామంది “మీరు చాలా అదృష్టవంతులు” అని పొగిడేవారు. కానీ శ్వాబ్ మాత్రం చిరునవ్వుతో, “నా విజయం వెనుక ఉన్నది అదృష్టం కాదు, కేవలం కఠిన శ్రమ మాత్రమే” అని బదులిచ్చేవారు. అదృష్టం కోసం ఎదురుచూడకుండా, తన భవిష్యత్తును తన చేతులతోనే నిర్మించుకున్న శ్వాబ్ జీవితం నేటి యువతకు ఒక గొప్ప పాఠం….

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

Shivani Nagaram : అందంతో కట్టిపడేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ.. శివాని లేటెస్ట్ పిక్స్

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇటీవలే  హే బలవంత్ సినిమాలో నటించింది.  గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని…

Read More
Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఒక ప్రమాదకరమైన ఆటగాడి గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రూపంలో భారత్‌కు గట్టి…

Read More
USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

USA Parents Landline Experiment: అమెరికాలో కొత్త ట్రెండ్.. స్మార్ట్‌ఫోన్ల స్థానంలోకి మళ్లీ ల్యాండ్‌లైన్లు!

ఈ క్రమంలో అమెరికాలోని తల్లిదండ్రులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రపంచంలో మళ్ళీ పాత కాలపు పద్ధతులను వెలికితీస్తున్నారు. ఆ ఇంటికి వెళితే మీకు వైఫై సిగ్నల్స్ కంటే వైర్లతో కూడిన ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చే స్తోమత ఉన్నా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చేతికి ఒక పాత కాలపు ల్యాండ్‌లైన్ రిసీవర్ ఇస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఈ తరం పిల్లలను కాపాడుకోవడానికి వారు…

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

దేశమంతటా శ్రీరామనవవి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం, ఒంటిమిట్ట, శ్రీశైలం వంటి ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాల్లోనూ విశిష్ట పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములోరి కల్యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఓ గుడిలో కొలువైన శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో విశేషమేముంది? అనుకుంటున్నారా? ఈ రాములోరి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా…

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక…

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

వేసవి కాలంలో బంగాళాదుంపలు తినొచ్చా? బయటపడ్డ నమ్మలేని నిజాలు

దుంపలు అందరూ తినొచ్చు కానీ మితంగా మాత్రమే తినాలి. అలా అని వీటిని తినకుండా మానేయమని కాదు. అయితే, వేసవిలో ఎక్కువగా తినడం కంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడి పెరుగుతుంది: బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే, వేడి పెరిగే అవకాశం ఉంది. ఫ్రై కూరలు తినడం తగ్గించాలి: సమ్మర్లో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు తింటే…

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

Cooking Oil: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!

లీటర్‌ పామాయిల్‌ ప్యాకెట్‌ రిటైల్‌గా రూ.127కి చేరింది. ఫ్రీడమ్‌ సన్‌ప్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ రూ.174, వేరుశనగ ఆయిల్‌ ప్యాకెట్‌ రూ.180లకు అమ్ముతున్నారు. రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే ప్యాకెట్‌కు15-20 రూపాయలు పెరిగిపోయింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్‌ ఆయిల్‌ డబ్బా గతంలో రూ.2450 ఉంటే ఇప్పుడు రూ.2600కు విక్రయిస్తున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ఆయిల్ రేట్లు అందనంత దూరానికి వెళ్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రపంచంలోనే వంటనూనెల దిగుమతిలో భారత్‌ అగ్రగామిగా ఉంది….

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

ఈ రెండు పండ్లు తింటే చాలు.. మీ బీపీ సమస్యలన్నీ ఖతం.. వాటిలోని రహస్యం ఏంటంటే..?

మారుతున్న జీవనశైలిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. అయితే మనం రోజూ తినే ఆహారంలో కేవలం రెండు పండ్లను చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును భారీగా తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అవకాడో, మామిడి పండ్ల కలయిక గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఏమిటీ అధ్యయనం..? ప్రీ-డయాబెటిస్ ఉన్న పెద్దలపై ఎనిమిది వారాల పాటు ఈ పరిశోధన జరిగింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు….

Read More
అదృష్టం కోసం ఎదురుచూస్తే ఓడినట్లే! చార్లెస్ శ్వాబ్ చెప్పిన ‘ఐదు నిమిషాల’ సూత్రం తెలుసా?

నేటి యుద్ధం సరిహద్దులను దాటింది.. దేశాన్ని రక్షించడానికి బలమైన సైన్యం అవసరంః రక్షణ మంత్రి

నేటి యుద్ధాలు సరిహద్దులను దాటి, దేశ భద్రతలో ఆర్థిక, ఇంధన, డిజిటల్, చివరికి ఆహార భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడగల సన్నద్ధులై ఉండాలన్నారు. పౌరుల మద్దతుతో, బలమైన సైన్యం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం (మార్చి 21) ఉత్తరాఖండ్‌లోని ఘోరఖల్‌లో సైనిక్ పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం, వజ్రోత్సవ వేడుకలను వర్చువల్‌గా ఉద్దేశించి ఆయన…

Read More