లాయర్గా మారిన దీదీ: కోర్టులో స్వయంగా వాదించిన మమత
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లాయర్ దుస్తుల్లో కోల్కతా హైకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చేసిన హింస, విధ్వంసాలపై పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా దీదీ న్యాయవాదిగా కోర్టుకు హాజరై జడ్జికి స్వయంగా వాదనలు వినిపించారు. న్యాయం కోసం తన పోరాటం సాగుతుందని మమత స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా నల్ల కోటు వేసుకుని…