భర్తకు మత్తు మాత్రలు కలిపిన పాలిచ్చి.. దుప్పట్లో పాము వదిలి.. చంపేసింది!
మీరట్, జులై 19: ఉత్తర్ప్రదేశ్లోని హస్తినాపూర్కు చెందిన అతుల్ పంవార్ (35) ఏడేళ్ల క్రితం 2019లో దామిని (30)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 150 మంది పిల్లలు ఉన్న ‘కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్’ను నిర్వహిస్తున్నారు. అయితే దామిని, ప్లే స్కూలు వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న తుషార్ అలియాస్ నిక్కీతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. తమ సంబంధానికి అతుల్ అడ్డుగా మారడంతో పాటు, అతని పేరున ఉన్న…