Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.6 వేలు.. ఆరోజే అకౌంట్లోకి ….!
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం రైతులకు అందిస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత నిధులను జూన్లో సీఎం చంద్రబాబు విడుదల చేశారు. లబ్దిదారుల అకౌంట్లో రూ.5 వేల చొప్పున జమ చేశారు. మొత్తం 46,85,838 రైతులకు రూ.3,125.47 కోట్లు జమ చేశారు….