Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం  రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి.  ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు…

Read More
పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

పదో తరగతి మార్కులతో నేరుగా రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం.. 6,777 పోస్టులకు నోటిఫికేషన్‌

నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,777 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, సీఓపీఏ, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, మెకానిక్‌ డిజిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌,…

Read More
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి శ్రీనివాస్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత చేసిన ఆరోపణలను కార్యదర్శి శ్రీనివాస్ గట్టిగా ఖండించారు. సుమలత ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, అందుకే తనతో పాటు మరో పది మంది సభ్యులు రాజీనామా చేశారని శ్రీనివాస్ వెల్లడించారు.గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా గెలిచారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే, కమిటీ తీసుకునే నిర్ణయాలను సుమలత పట్టించుకోకుండా, తనకి నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని, మీటింగ్ మినిట్స్‌ను కూడా…

Read More
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో ఎనిమిది మంది మనోళ్లే!

హైదరాబాద్‌, జూలై 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్‌ యూజీ 2026 రీఎగ్జామ్‌ ఫలితాలు గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీట్‌ ఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో దాదాపు 8 మంది ఏకంగా 690కిపైగా స్కోర్‌ సాధించారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో…

Read More
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్..

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్..

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో జులై 17వ తేదీన వానలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తాజాగా వెదర్ బులిటెన్ విడుదల చేసింది. ఉత్తర…

Read More
బడ్జెట్‌ తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. కొత్త సిరీస్‌తో మార్కెట్‌లో సంచలనానికి లావా రెడీ

బడ్జెట్‌ తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. కొత్త సిరీస్‌తో మార్కెట్‌లో సంచలనానికి లావా రెడీ

లావా ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. విభిన్నమైన డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆకర్షణీయమైన రంగులతో వస్తున్న ఈ మొబైల్స్, ఇప్పటికే టెక్ ప్రియులను అలరిస్తున్నాయి. 4G మరియు 5G వేరియంట్లలో లభించనున్న ఈ కొత్త ‘విరాట్’ ఫోన్ల డిజైన్, కెమెరా, ఇతర ప్రాథమిక ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం! ఆకట్టుకునే రంగులు కొత్త విరాట్ సిరీస్ ఫోన్లు చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయి. లావా విరాట్ V1…

Read More
నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

నిబ్బా నిబ్బీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? అసలు రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియా ప్రపంచంలో రోజుకు కనీసం ఒక్కసారైనా మనకు దర్శనమిచ్చే పదాలు నిబ్బా, నిబ్బి. ఫేస్‌బుక్ మీమ్ పేజీల నుండి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకు ఎక్కడ చూసినా ఈ రెండు పదాల హడావిడి మామూలుగా లేదు. వింతగా.. కాస్త కామెడీగా వినిపించే ఈ పదాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? గూగుల్ డిక్షనరీల్లోనూ దొరకని ఈ పదాలు రాత్రికి రాత్రే యువతరం వాడుక భాషగా ఎలా మారాయో చాలా మందికి తెలియదు. ఈ నిబ్బా లేదా నిబ్బి…

Read More
ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ఖతార్ మాజీ ఎమిర్ మృతి.. ఎమిర్‌తో మాట్లాడి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడారు. ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం (జూలై 16)ఖతార్ ప్రస్తుత ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, దివంగత నాయకుడి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఖతార్ ప్రజలకు…

Read More
రాత్రికి రాత్రే మొటిమలు మాయం.. రూపాయి ఖర్చు లేని ఈ వేప మ్యాజిక్ ట్రై చేశారా..

రాత్రికి రాత్రే మొటిమలు మాయం.. రూపాయి ఖర్చు లేని ఈ వేప మ్యాజిక్ ట్రై చేశారా..

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. ముఖంపై ఒక చిన్న మొటిమ కనిపించినా చాలు.. ఎనిమిదేళ్ల పిల్లల నుండి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అందరి నిద్రను పాడు చేస్తుంది. ఈ మొటిమలను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీములు, ఫేస్ వాష్‌లు వాడుతుంటారు. కానీ వాటివల్ల చర్మం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం మన పెరట్లోనే దొరికే…

Read More
Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

Hyderabad: వేగంగా దూసుకువస్తున్న లారీ కంటైనర్‌.. ఆపి చెక్ చేసిన పోలీసులు షాక్..!

హైదరాబాద్ మహానగర శివారులో ఈగల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు అక్రమంగా తరలిస్తున్న 237 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.18 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడ–ముంబై జాతీయ రహదారి (NH-65)పై వైఎన్‌ఆర్ ఫంక్షన్…

Read More