Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

ఇడ్లీ దోశ కంటే చట్నీకే డిమాండ్.. టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!

ఇడ్లీ దోశ కంటే చట్నీకే డిమాండ్.. టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చని చట్నీ సీక్రెట్ ఇదే!

ఆ టిఫిన్ సెంటర్ల వారు చట్నీలో వేసే ఆ రహస్య పదార్థాలు ఏమిటి, ఆ కమ్మటి టేస్ట్ ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.  రెండు చిన్న సీక్రెట్ టిప్స్ తో అదే హోటల్ స్టైల్ పల్చని బ్రేక్‌ఫాస్ట్ చట్నీని ఇంట్లోనే ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ నోరూరించే పల్చని చట్నీ తయారీ కోసం మనకు కావలసిన ప్రధాన పదార్థాలు ఒక కప్పు పల్లీలు, ఒక…

Read More
Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కో-స్టార్స్, డైరెక్టర్ ఎవరికి వారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఊరిస్తున్నా.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి మాట రావడం లేదు. అసలు వారణాసి గురించి లీకులు ఇస్తున్న స్టార్స్ ఎవరు? మహేష్ మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఏదైనా ఈవెంట్‌కు వెళ్లారంటే చాలు వారణాసి గురించే డిస్కషన్‌ జరుగుతోంది. రీసెంట్‌గా అన్నేసి ఫిలిం…

Read More
Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!

Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!

మిరియాల ఘాటు, తాజా మసాలాల సువాసనలతో డ్రైగా తయారుచేసే ఈ వంటకం అన్నంలోకి సైడ్ డిష్‌గా లేదా వేడివేడిగా తిరడానికి స్టార్టర్‌గా అద్భుతంగా ఉంటుంది. చికెన్ లివర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి, దానిని సరైన పద్ధతిలో వండకపోతే ముక్క చెదిరిపోయే ప్రమాదం ఉంది. మరి ముక్క గట్టిపడకుండా, జ్యుసీగా పక్కా కర్ణాటక నాటి స్టైల్ ఫ్లేవర్‌తో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. కావలసిన పదార్థాలు: చికెన్ లివర్…

Read More
Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

Papikondalu: తెలుగు గడ్డపై స్వర్గం.. పాపికొండలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ప్రస్తుతం పాపికొండలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలక ఆకర్షణగా నిలిచాయి. రాజమహేంద్రవరం, పోలవరం ప్రాంతాల నుంచి ప్రత్యేక బోటు యాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి అందాలు, గిరిజన జీవన విధానం, చారిత్రక విశ్వాసాలు కలిసి పాపికొండలను ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాయి. పేరుకు సంబంధించిన కథనాల్లో ఏది పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించబడకపోయినా, ప్రకృతి సోయగాలు, పురాణ విశ్వాసాలు, స్థానిక సంస్కృతి కలయికే పాపికొండల ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఏడాది వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, భక్తులు ఈ…

Read More
Hyderabad: మందు బాబులకు కిక్కే కిక్కు.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు..!

Hyderabad: మందు బాబులకు కిక్కే కిక్కు.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు..!

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని ప్రత్యేకంగా పొడిగించింది. బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి తర్వాత జరిగే మ్యాచ్‌లను వీక్షించే క్రీడాభిమానుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్వుల ప్రకారం, జూలై 19న జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ కోర్…

Read More
రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల దరిద్రం వస్తుందా? వాస్తు ప్రకారం ఈ తప్పు చేస్తే ఆర్థిక సమస్యలు పెరుగుతాయట!

Night Washing Clothes Vastu: మానవ జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భారతీయ సంప్రదాయ విశ్వాసాలు చెబుతాయి. ఇంట్లో చేసే ప్రతి పని అక్కడి శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చేసే కొన్ని పనులు ఇంట్లోని సానుకూల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అలాంటి వాటిలో రాత్రిపూట బట్టలు ఉతకడం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయం చంద్రుని శక్తికి ప్రతీక. ఈ…

Read More
Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..

Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ జీవితంలో మనం ఊహించని ఎన్నో వింతలు, విశేషాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలకు నెటిజన్లలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక వింత వీడియోనే ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఓ పాము, చనిపోతున్న స్థితిలో ఉన్న చేపను తినడానికి బదులు.. దాన్ని కాపాడి…

Read More
నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..

నరాల బలహీనత సమస్యకు ఇదే పర్ఫెక్ట్.. గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి..

ఇంకా ఈ మినుమలలో ఐరన్ ఉండటం వల్ల మీ ఫుడ్ లో భాగంగా చేసుకోవచ్చు. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని బాడీకి శక్తినిచ్చే పోషకాహారంగా చెబుతారు. ఈ మినపప్పుతో ఎక్కువగా ఇడ్లీ, దోశ వంటి వాటిని ఉదయం టిఫిన్ కింద తీసుకుంటారు. రోజంతా పని చేసేవాళ్ళకి బెస్ట్ ఫుడ్.

Read More
Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

Mini Amazon: ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడో తెలుసా..?

అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మొదటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. కొన్ని సంవత్సరాల క్రితం నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగి దట్టమైన ఆకుపచ్చని అటవీ వాతావరణాన్ని సృష్టించాయి. ఒకప్పుడు ఖాళీగా కనిపించిన భూములు ఇప్పుడు చెట్లతో నిండిపోయి, చల్లని గాలులు వీచే ప్రకృతి వనాలుగా మారాయి. ఈ గ్రీన్ జోన్‌లో అనేక రకాల స్థానిక జాతుల చెట్లతో పాటు పండ్ల చెట్లు, నీడనిచ్చే వృక్షాలు…

Read More
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్ పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం  రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి.  ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు…

Read More