Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి 178 భారతీయులు బలి..సచిన్ టెండూల్కర్ ఆవేదన
Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సర్వం ధ్వంసం చేశాయి. ఎటు చూసినా నీట మునిగిన ఇండ్లు, కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు భయానకంగా మారాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు సుమారు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారతీయుల గల్లంతుతో ఆందోళన నేపాల్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం వరద ప్రవాహానికి…