Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

హార్దిక్ పాండ్యాకు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

హార్దిక్ పాండ్యాకు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Hardik Pandya: ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో మరో పెను సంచలనం నమోదు కాబోతోందా? టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నారా? ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. తాజా సమాచారం ప్రకారం, ఐపీఎల్ వచ్చే సీజన్ వేలానికి ముందే హార్దిక్ ముంబైకి దూరం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆయన కోసం పోటీ పడుతున్నాయి. ముంబైతో ముగిసిన బంధం? రేసులో 7 జట్లు! ఐపీఎల్ గత…

Read More
Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

ఇప్పటివరకు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవారు. అయితే, తాజా అధ్యయనాలు, నిపుణుల హెచ్చరికల ప్రకారం న్యూస్ పేపర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. న్యూస్ పేపర్‌ ప్రింటింగ్‌ ఇంక్‌లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి హానికరమైన హెవీ మెటల్స్‌తో పాటు మినరల్ ఆయిల్స్‌, ఆర్గానిక్ సాల్వెంట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వేడి, జిడ్డుగల లేదా తేమతో కూడిన ఆహారం ఈ ఇంక్‌తో కలిసినప్పుడు, అందులోని రసాయనాలు…

Read More
Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

ఒక్క పిడుగుపాటు ఆ రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని, కోలుకోలేని ఆర్థిక కష్టాన్ని నింపింది. ప్రాణప్రదంగా చూసుకునే ఎద్దు చనిపోవడంతో.. విత్తనాలు వేసే సమయానికి పొలం పనులు ఆగిపోయే దుస్థితి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక, ఎద్దుకు జోడీగా రైతు కుమారుడే స్వయంగా భుజం కలిపి నాగలి లాగిన హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నాగ్‌పూర్ జిల్లా సెలోటీ గ్రామానికి చెందిన తన్బా మార్‌ఘడే అనే రైతు జూన్‌ 25న తన ఎద్దుల జోడీతో పొలం పనులు…

Read More
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి! వీటిపై కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జులై 2) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తొలి కాగిత రహిత (ఈ-క్యాబినెట్) సమావేశంగా దీనిని నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై క్యాబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ట్యాబ్‌లు అందజేశారు. ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా…

Read More
Hardik Pandya Trade: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

Hardik Pandya Trade: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఘోర నిరాశను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ (MI)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు నుంచి వైదొలగాలని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడంతో అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 32 ఏళ్ల ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగతా ప్రధాన ఫ్రాంచైజీలు పాండ్యా…

Read More
బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..’మావిగన్‌’ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్

బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..’మావిగన్‌’ అజెండాతోనే ఎన్నికలకు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయాందోళనల పాలన) నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (జూలై 01) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కీలక మీడియా సమావేశం నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ఎండగట్టారు. విజయవాడ పరిధిలో జరిగిన సాయికృష్ణ, క్రాంతికమార్ మరణాలపై జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు….

Read More
యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ దారుణం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి…!

యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరీ దారుణం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి…!

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సంచలన హత్య కేసును పోలీసులు కేవలం కొన్ని రోజుల్లోనే ఛేదించారు. అక్రమ సంబంధం, పాత కక్షల నేపథ్యంలో యూట్యూబ్ వీడియోలు చూసి పక్కా స్కెచ్‌తో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు నిందితుడు మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు మహేష్‌కు ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. అయితే, మృతుడు మొగిలి సదరు మహిళతో అసభ్యంగా…

Read More
Watch Video: జాగ్రత్త.. పైనుంచి డ్రోన్ చూస్తోంది! చెరువు వద్ద ఓపెన్‌గా మందేస్తూ దొరికిపోయిన మందుబాబుల!

Watch Video: జాగ్రత్త.. పైనుంచి డ్రోన్ చూస్తోంది! చెరువు వద్ద ఓపెన్‌గా మందేస్తూ దొరికిపోయిన మందుబాబుల!

హైదరాబాద్ మహానగరంలో ప్రజా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ నిఘా సమయంలో ఒక బహిరంగ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిస్సిగ్గుగా మద్యం సేవిస్తుండగా డ్రోన్ కెమెరాలు వారిని స్పష్టంగా గుర్తించాయి. డ్రోన్ కెమెరా రికార్డ్ చేసిన ఈ లైవ్ దృశ్యాలు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు…

Read More
AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: పిల్లల ప్రాణాలకు రక్షణగా నిలవవలసిన తల్లులే క్షణికావేశంలో తమ బిడ్డల ప్రాణాలను బలిగొoటున్న ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వెదుళ్లు వలస గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కూర్మాపు వరలక్ష్మి(28) అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలకు బ్లేడుతో గొంతుకోసి హత్య చేసి తరవాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకి పాల్పడింది. పెద్ద కుమార్తె కూర్మాపు భవానికి 3 ఏళ్ల వయస్సు కాగా, రెండవ పాప…

Read More
బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

ప్రతిరోజు మన కళ్లముందు కనిపించే కాకి… ఒకరోజు తలపై ఈకలు లేకుండా, బట్టతలతో కనిపిస్తే? చాలామంది దానిని వింతగా చూస్తారు. ఇంకొందరైతే అపశకునంగా భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. పూర్తిగా శాస్త్రీయ కారణాలే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జడ్చర్లలో చర్చనీయాంశంగా మారిన బట్టతల కాకి: నిన్న సాయంత్రం జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్ లో బట్టతలతో కనిపించిన ఒక కాకి సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది….

Read More