Andhra Pradesh: ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. వీపుపై మోసి విద్యార్థిని ప్రాణం నిలబెట్టిన వార్డెన్.. వీడియో చూడండి..
‘‘రక్త సంబంధం కాకపోయినా.. ఆపదలో ఆదుకోవడానికి ఏ బంధాలు అవసరం లేదు, కేవలం మానవత్వం ఉంటే చాలు’’ అని నిరూపించింది ఓ ఆశ్రమ పాఠశాల వార్డెన్. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గిరిజన విద్యార్థినిని కాపాడటం కోసం.. ఆ వార్డెన్ తన వీపుపై డోలి కట్టుకుని, ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన కొండ దారుల్లో మోసుకెళ్లింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక, స్ఫూర్తిదాయక ఘటన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం…