Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..
ఒక వ్యక్తి ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లను వివాహం చేసుకున్న సంఘటనకు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. ఈ పెళ్లి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… హసన్పూర్ పరిధిలోని దౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోషి (18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ను తెచ్చుకున్నారు. అయితే…