బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

వృషభ రాశి : వృషభ రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అంతే కాకుండా ఈ రాశి వారికి కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారు విదేశీ…

Read More
Viral Video: డైవర్లకు నీటి అడుగున ఏదో కదులుతూ కనిపించింది.. దూకి చూడగా.. వామ్మో.!

Viral Video: డైవర్లకు నీటి అడుగున ఏదో కదులుతూ కనిపించింది.. దూకి చూడగా.. వామ్మో.!

మనం ప్రకృతిని ఎంత అర్థం చేసుకున్నామని అనుకున్నా, అది ఏదో ఒక రూపంలో మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అడవిలో ఏనుగులు, సింహాలను చూసినప్పుడు కలిగే భయం ఒక ఎత్తయితే, అసలు సంబంధం లేని చోట ఒక ప్రమాదకరమైన జీవి కనిపిస్తే కలిగే భయం మరో ఎత్తు. సరిగ్గా ఇలాంటి అనుభవమే కొందరు డైవర్లకు ఎదురైంది. నీటి అడుగున దాదాపు ఒక 30 అడుగుల భారీ కొండచిలువ హాయిగా విహరిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను…

Read More
అక్కడ వైరస్ మరణ మృదంగం.. వారం రోజుల్లోనే 44 నెమళ్లు మృతి.. వివరాలు ఇవిగో..!

అక్కడ వైరస్ మరణ మృదంగం.. వారం రోజుల్లోనే 44 నెమళ్లు మృతి.. వివరాలు ఇవిగో..!

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో నెమళ్ల మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. జాతీయ పక్షి అయిన నెమళ్లు పదుల సంఖ్యలో మరణించడం అటవీ శాఖతో పాటు జిల్లా యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి కారణం ప్రమాదకరమైన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ అని వైద్య పరీక్షల్లో తేలడంతో, ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తుమకూరు జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి నెమళ్ల మరణాలు మొదలయ్యాయి. పొలాలు, చెట్ల పొదల్లో నెమళ్లు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన అటవీ…

Read More
ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు!

ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు!

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం. హాపుర్ జిల్లా లాల్‌పూర్ గ్రామంలో 85 ఏళ్ల హర్నంది దేవి జీవితం ఒక పోరాటం. 1987లో ఆమె భర్త భారత వైమానిక దళ ఉద్యోగిగా…

Read More
Mobile Alert: మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు కారణం ఇదే!

Mobile Alert: మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు కారణం ఇదే!

Mobile Alert: ఈ మధ్య కాలంలో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడం లేదా స్క్రీన్‌పై ఒక వింత మెసేజ్ కనిపించడం జరిగిందా? అలా జరిగితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగం మాత్రమే. ఈ అలర్ట్‌ అలారం మెసేజ్‌లు మే 2వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ సైరన్‌ అలర్ట్‌ ఇది వరకు కూడా చాలా…

Read More
IPL 2026 :  జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

Read More
Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, భవిష్యత్ అవసరాలు, సాంకేతికత వినియోగం, గ్రీన్ ఎనర్జీపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉండకూడదని, ఆధునిక సాంకేతికతతో సేవలను మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతు డిస్కం…

Read More
Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా చట్టసభ సభ్యులకు శుక్రవారం ఒక లేఖ ద్వారా సమాచారాన్ని పంపారు. యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అనే వివాదానికి స్వస్తి పలకడమే ఈ ప్రకటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని నివేదికలు రాసుకొచ్చాయి. అమెరికా చట్టాల ప్రకారం.. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సైనిక చర్యలు చేపట్టినప్పుడు, 60 రోజుల గడువు లోపు…

Read More
Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా…

Read More
Telangana: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలాన్ని ఏపీలో చూయిస్తున్న మ్యాప్స్

Telangana: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలాన్ని ఏపీలో చూయిస్తున్న మ్యాప్స్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనతో భద్రాచలం వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసేందుకు జన గణన సైట్ లోకి వెళ్ళి లొకేషన్ వివరాలు నమోదు చేస్తుండగా భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చూపించడం స్థానకంగా ఆందోళనలకు దారిన తీసింది. అయితే జగ గణన చేయాలంటే ముందగా సైట్‌లోకి వెళ్లి ముందుగా రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఉంటున్న గ్రామం లేదా పట్టణం లొకేషన్ జియో కోడింగ్ చేయాలి. అయితే…

Read More