Headlines
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే మనుషులు ఇంకా ఉన్నారని నిరూపించింది ఈ ఘటన. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు, కేరళకు చెందిన ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి రావడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి, తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న…

Read More
ఏనుగులు పగబడతాయా..? గ్రామం మారినా వెంటాడింది.. 14 ఏళ్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపిన ఏనుగు!

ఏనుగులు పగబడతాయా..? గ్రామం మారినా వెంటాడింది.. 14 ఏళ్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపిన ఏనుగు!

నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని, దాదాపు 14 సంవత్సరాల వ్యవధిలో ఒకే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ధుర్బే అనే అడవి ఏనుగు 2012 నుంచి అదే కుటుంబాన్ని వరుసగా లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2012 డిసెంబర్‌లో మాడి పట్టణానికి చెందిన శనిచార్ బోటే తల్లిదండ్రులను ధుర్బే అనే…

Read More
భూమి బద్దలయ్యేలా ప్రతీకారం తీర్చుకుంటాం.. సనా ఎయిర్‌పోర్టు దాడిపై సౌదీకి హూతీల వార్నింగ్..

భూమి బద్దలయ్యేలా ప్రతీకారం తీర్చుకుంటాం.. సనా ఎయిర్‌పోర్టు దాడిపై సౌదీకి హూతీల వార్నింగ్..

పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ అరేబియా సోమవారం రాత్రి భీకరమైన వైమానిక దాడులు జరిపింది. ఈ క్షిపణి దాడులకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు తీవ్రతకు సనా నగరం దద్దరిల్లిపోగా.. ఈ దాడిపై ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా చర్యను యుద్ధ ప్రకటనగా అభివర్ణించిన హూతీ కమాండర్లు.. దీనికి తాము ఇచ్చే సమాధానంతో…

Read More
ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!

ఆ ఇద్దరు కావాలి.. 40 ఓవర్లు మాత్రం వద్దు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!

Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన విషయాలు వెల్లడించారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగింపుపై స్పష్టతనిస్తూనే, వన్డే క్రికెట్ ఫార్మాట్ మార్పులపై ఐసీసీ ప్రతిపాదనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. టీమిండియా భవిష్యత్తు ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లపై గిల్ క్లారిటీ! భారత…

Read More
వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఈ సులభ చిట్కాలతో శాశ్వతంగా తరమేయండి

వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉందా? ఈ సులభ చిట్కాలతో శాశ్వతంగా తరమేయండి

వర్షాకాలం ప్రారంభమైతే ఇంటి చుట్టూ ఈగలు, దోమలు వంటి కీటకాల సంచారం పెరగడం సాధారణం. ముఖ్యంగా ఈగలు ఆహార పదార్థాలపై వాలడం ద్వారా వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఈగలను దూరం చేసే కొన్ని సహజ చిట్కాలను పాటించడం అవసరం. నిపుణుల సూచనల ప్రకారం, ఇంట్లో పరిశుభ్రత పాటించడం ఈగల నియంత్రణలో మొదటి అడుగు. చెత్తను ఎప్పటికప్పుడు బయటకు తొలగించడం, ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచడం, వంటగది శుభ్రంగా నిర్వహించడం…

Read More
పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.

పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.

మన చుట్టూ పాములు ఉన్నాయా అనేది ఒక యాప్ ద్వారా కనిపెట్టవచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. అవును పాములను గుర్తించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరే బిగ్‌ ఫోర్ మ్యాపర్ (Big 4 Mapper) ఈ యాప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అయితే మీకు ఎక్కడైన పాములు కనిపిస్తే.. ఆ లోకేషన్‌ను మీరు ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దీని వల్ల ఈ యాప్ యూజ్ చేసే వినియోగదారులు ఆ లోకేషన్‌కు వెళ్లినప్పుడు…

Read More
హైనా వర్సెస్ చిరుత.. ముఖాముఖి పోరులో గెలుపు ఎవరిది?

హైనా వర్సెస్ చిరుత.. ముఖాముఖి పోరులో గెలుపు ఎవరిది?

అడవిలో ప్రతి జంతువుకీ ప్రత్యేకమైన వేట నైపుణ్యం ఉంటుంది. వేగానికి చిరుతపులి పేరు గాంచితే, తెలివి, దృఢమైన దవడలు, అసాధారణ ధైర్యానికి హైనా ప్రసిద్ధి చెందింది. ఈ రెండు జంతువులు ఎదురెదురుగా వస్తే ఎవరు గెలుస్తారు? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఫలితం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ వీటి బలం, బలహీనతలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చిరుత బలం ఏమిటి? చిరుత ఒక అద్భుతమైన వేటగాడు. గంటకు సుమారు 58–60…

Read More
Central Government: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. మీరూ పొందవచ్చు..

Central Government: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. మీరూ పొందవచ్చు..

మీ దగ్గర ఉన్న డబ్బులను పొదుపు చేసుకుని ఆదాయం పొందేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలు, పోస్టాఫీస్ స్కీమ్స్ లాంటివి చాలానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ చాలా రిస్క్‌తో కూడుకున్నది కావడంతో ఎవరూ సాహసించరు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కాస్త రిస్క్‌ ఉంటుంది. ఇక ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ ఆదాయం పొందాలంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ స్కీమ్స్….

Read More
ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేకుండానే రూ.2 లక్షల జీతంతో కొలువులు

ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేకుండానే రూ.2 లక్షల జీతంతో కొలువులు

భారత సైన్యం 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి కోర్సు ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 7, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌…

Read More
దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో ముగిశాయి. బంధువులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో, అధికారుల సమక్షంలో పోలీసు భద్రత మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందే చితికి నిప్పంటించారు. పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10 అర్ధరాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను రాజ్‌కుమార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు….

Read More