Headlines
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదం.. అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కేవలం స్మగ్లర్లపైనే కాకుండా, ఈ అక్రమ రవాణా వెనుక…

Read More
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి ఫిఫ్టి.. మోస్గ్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి ఫిఫ్టి.. మోస్గ్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, గ్రౌండ్ నలుమూలలా చూడముచ్చటైన షాట్లతో హోరెత్తించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే విరుచుకుపడిన ఈ యంగ్ బ్యాటర్, చూడచక్కని టైమింగ్‌తో బంతిని సరిహద్దులు దాటించాడు. క్రీజులో ఉన్నంతసేపు ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని అందిస్తూ, కేవలం 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఏళ్ల వయస్సులోనే ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు! ఈ మెరుపు…

Read More
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు చర్చల కోసం నాలుగు సార్లు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా, రోజులో ఏ గంటలోనైనా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఎంతసేపైనా సమావేశం నిర్వహించేందుకు మాకు…

Read More
ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై డాక్టర్ చెప్పిన పచ్చి నిజాలు

ఆమెను నిందించడం కాదు.. ముందు ఇది తెలుకో.. మగవారి సంతానోత్పత్తిపై డాక్టర్ చెప్పిన పచ్చి నిజాలు

మన సమాజంలో ఇప్పటికీ దంపతులకు సంతానం కలగకపోతే మొదట వేలిత్తి చూపేది మహిళనే.. ఆమె ఆరోగ్య పరిస్థితులు, జాతకాలు, ఆహారపు అలవాట్లపైనే చర్చలు నడుస్తాయి. భర్త మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండా వెయిటింగ్ రూమ్‌కే పరిమితమవుతుంటాడు. కానీ ప్రస్తుత వైద్య విజ్ఞానం, గణాంకాలు చెబుతున్న నిజం వేరు.. వంధ్యత్వ కేసుల్లో దాదాపు సగం లోపాలు పురుషులకే సంబంధించి ఉంటున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓవల్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ కరుణాకరన్ సమగ్రంగా…

Read More
సాక్ష్యం లేకుండా చేయాలని దొంగ ప్లాన్.. ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ నిజం!

సాక్ష్యం లేకుండా చేయాలని దొంగ ప్లాన్.. ఎక్స్‌రేలో బయటపడిన షాకింగ్ నిజం!

బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ విచిత్రమైన దొంగతనం కేసు సంచలనంగా మారింది. మహిళ మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొని పారిపోయిన ఓ యువకుడు, స్థానికులు మరియు పోలీసులు చుట్టుముట్టడంతో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆ దొంగిలించిన బంగారు ఆభరణాన్నే మింగేశాడు. అయితే ఆసుపత్రిలో తీసిన ఎక్స్‌రేలో అతని కడుపులో ఆ బంగారు ఆభరణం స్పష్టంగా కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్తి ధాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. హనుమాన్‌గఢ్…

Read More
Gold Investments: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాల పంట పండాల్సిందే.. వెనక్కి తిరగక్కర్లేదు..

Gold Investments: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా..? ఇలా చేస్తే లాభాల పంట పండాల్సిందే.. వెనక్కి తిరగక్కర్లేదు..

స్టాక్ మార్కెట్లలో అస్థిరత, ప్రపంచంలో యుద్దాలు, ద్రవ్యోల్బణం తీవ్రతరవుతున్న తరుణంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలను ఫిజికల్‌గా కొనుగోలు చేయడమే కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇటీవల కాలంలో ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఈ రెండిటిల్లో ఏది బెటర్..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్ అంటే…

Read More
Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..

Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..

ఒక వ్యక్తి ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లను వివాహం చేసుకున్న సంఘటనకు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. ఈ పెళ్లి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… హసన్‌పూర్ పరిధిలోని దౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోషి (18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అయితే…

Read More
Central Government: ఆధార్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు.. ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ సేవలు..

Central Government: ఆధార్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు.. ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ సేవలు..

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే మొబైల్ ద్వారా అన్నీ సేవలు పొందేలా యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పత్రాలు పొందేందుకు, ప్రభుత్వ పత్రాలు భద్రపర్చుకునేందుకు, ఆధార్, ఆరోగ్య, ట్రాన్స్‌పోర్ట్ సేవలతో పాటు అనేక సర్వీసులు సులువుగా పొందేలా యాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్స్ ప్రతీఒక్కరి ఫోన్‌లో ఉంటే అనేక పనులు సులభంగా పూర్తవుతాయి. ఆ యాప్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమాంగ్…

Read More
Andhra Pradesh: అంకితభావమే ఆయుధంగా… ఈ ఉపాధ్యాయుడు చేస్తున్న పనికి హ్యాట్సాఫ్..

Andhra Pradesh: అంకితభావమే ఆయుధంగా… ఈ ఉపాధ్యాయుడు చేస్తున్న పనికి హ్యాట్సాఫ్..

ప్రభుత్వ పాఠశాల అంటే చాలు ఒకప్పుడు నాణ్యమైన విద్యకు నిలయం. కానీ కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు, తల్లిదండ్రుల్లో ప్రైవేటు పాఠశాలల పట్ల పెరిగిన మక్కువతో సర్కారు బడుల్లో చేరికలు తగ్గిపోయాయి. ఎన్నో పాఠశాలలు మూతపడే దిశగా పయనిస్తున్నాయి. అయితే ఉపాధ్యాయుడికి బోధన కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత అని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యాయుడు సీహెచ్ సూర్యప్రకాష్. ఆయన చూపిస్తున్న నిబద్ధత, అంకితభావం మూతపడే స్థితికి…

Read More
Hyderabad: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

Hyderabad: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున డీజీపీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌ స్వామి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌లో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ…

Read More