Ind vs Eng 3rd T20I: ఇంగ్లాండ్తో మూడో టీ20.. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా క్లియర్ మెసేజ్
Ind vs Eng 3rd T20I: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇటీవల కాలంలో తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని భారత టీ20 జట్టులోకి ఎంపిక చేయడం ఒకటి. ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు ఇండియా ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణించడంతో సెలెక్టర్లు అతని ప్రతిభను గుర్తించి వెంటనే జాతీయ జట్టుకు పిలుపునిచ్చారు. అయితే, ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లోనే డెబ్యూ…