Headlines

NewsDashboard Team

NewsDashboard Team is the editorial team behind NewsDashboard.in, committed to delivering accurate, timely, and well-researched news across technology, business, world affairs, AI, science, health, and current events. We follow responsible journalism practices and strive to provide readers with factual, balanced, and easy-to-understand reporting.

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లకే టాటా బైబై చెప్పేసిన బీసీసీఐ..!

Ramesh Powar Test career: దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి, బంతితో ప్రత్యర్థులను వణికించినా జాతీయ జట్టులో సుదీర్ఘ కాలం నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యం కాదు. ముంబై తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అసాధారణ గణాంకాలు నమోదు చేసిన ఓ మాజీ స్పిన్నర్ అంతర్జాతీయ టెస్టు ప్రయాణం కేవలం రెండే మ్యాచ్‌లకే పరిమితం కావడం క్రికెట్ ప్రేమికులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. భారత దేశవాళీ సర్క్యూట్‌లో ముంబై తరపున 1999/00 సీజన్లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన…

Read More

Vastu: మీకు ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా? మురికి బట్టలు ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం తగ్గుతుందా?

Clothes Vastu Tips Telugu: మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా, మన పరిశుభ్రత, ఆరోగ్యం, మనసుపై కూడా ప్రభావం చూపుతాయి. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, శుభ్రమైన దుస్తులు సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలోనూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మురికి లేదా ఉతకని బట్టలను ఎక్కువ కాలం ధరించడం వల్ల ప్రతికూలత పెరుగుతుందని కొందరు నమ్ముతారు. మురికి బట్టలు ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం తగ్గుతుందా? సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం, మురికి…

Read More

తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!

కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. వేంపల్లి మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడిని నమ్మించి భారీగా డబ్బులు తీసుకున్న ఓ మహిళ వ్యవహారం కలకలం రేపుతోంది. కడపకు చెందిన ఓ మహిళ.. వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువకుడికి హామీ ఇచ్చిన సదరు మహిళ.. వివిధ అవసరాల పేరుతో అతడి నుంచి సుమారు రూ.6…

Read More

Andhra: వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో చెట్టుకు ఉన్న కొబ్బరికాయలు తెంపారు.. తీరా చూస్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఓ అరుదైన కొబ్బరికాయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలు 300 నుంచి 600 గ్రాముల వరకు బరువు ఉంటాయి. కానీ అంబాజీపేటకు చెందిన రైతు దొమ్మేటి అశోక్ కుమార్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుకు ఏకంగా ఒక కేజీ 240 గ్రాముల బరువున్న భారీ కొబ్బరికాయ కాసింది. సాధారణ కాయలతో పోలిస్తే దాదాపు రెండింతల బరువున్న ఈ కాయను చూసి అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆశ్చర్యం…

Read More

Raksha Bandhan: రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం ప్రాముఖ్యత ఇదే!

Raksha Bandhan Story Telugu: రక్షాబంధన్ హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. సనాతన ధర్మంలో రక్షా సూత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోనున్నారు. పురాణ విశ్వాసాల ప్రకారం రక్షా సూత్రం కేవలం ఒక దారం కాదు.. ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, రక్షణకు ప్రతీక. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ వారి మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా ఉంటామని, కష్టసుఖాల్లో…

Read More

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా? అనేది తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా మీ అర్హతను తెలుసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మీ స్టేటస్ సెకన్లలోనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. త్వరలో మంజూరు చేయనున్నారు. లాటరీ పద్దతి…

Read More

Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!

భారత్‌ ప్రపంచలోనే చక్కెరను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఒకరికి అమ్మే స్టేజ్ నుంచి మనమే ఒకరి వద్ద నుంచి కొనే స్టేజ్‌ వచ్చేశాం. అవును ఇప్పుడు మన దేశంలో చక్కెర కొతర ఏర్పడింది. దీంతో ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారి చక్కెరను దిగుమతి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతికూల…

Read More

EPFO: ఇంటి కోసం మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే..

చాలామంది తమ ఆర్ధిక అవసరాల కోసం పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునేందుకు కారణాలను చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విద్య, మ్యారేజ్, ఇంటి నిర్మాణం వంటి కేటగిరీలు ఎంచుకుని పీఎఫ్ నగదు ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఇందుకోసం కూడబెట్టుకున్న పీఎఫ్ నగదును విత్…

Read More

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త పరికరాలతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే వ్యూహంతో వస్తున్న ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్మార్ట్ ఫీచర్లు మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6…

Read More

‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు

కాకినాడ, ఆగస్ట్‌ 21: కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన నూకరాజు.. సుమారు రెండు నెలల క్రితమే సాధిక్‌ఖాన్‌ ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని ఇకపై వేధించవద్దని వేడుకున్నట్లు సమాచారం. ‘ఇప్పటివరకు ఏం జరిగిందో జరిగింది.. ఇకపై మా కుటుంబాన్ని వేధించడం ఆపేయండి’ అని కోరినట్లు తెలుస్తోంది. సాధిక్‌ వల్ల తమ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయిందని, తమ ఇంటివైపు రావద్దని అతడికి చెప్పాలని సాధిక్‌ తల్లినీ నూకరాజు బతిమాలినట్లు సమాచారం. ఆమె కూడా కుమారుడికి హితవు…

Read More